Home » Chhattisgarh Police
ఆర్కే మృతిపై మావోయిస్టులు ఓ ప్రకటన విడుదల చేశారు. మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఈ ప్రకటన విడుదలైంది.
ఛత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లాలో శనివారం మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకు కాల్పులు జరిగిన విషయం విదితమే. ఈ కాల్పుల్లో 24 మంది జవాన్లు మృతి చెందగా, మావోయిస్టుల వైపు కూడా భారీస్థాయిలో ప్రాణనష్టం జరిగినట్లు crpf అధికారులు తెలిపారు. ఇక �
అడవిలో మళ్లీ అలజడి రేపారు మావోయిస్టులు. చత్తీస్ గఢ్ అడవుల్లో రక్తం చిందేలా హింసోన్మాదానికి పాల్పడ్డారు. భద్రతా బలగాలపై మెరుపుదాడి చేసి అత్యంత పాశవికంగా కాల్పులతో హతమార్చారు.