Home » Chhattisgarh
సాధారణంగా బైక్ పై వెళ్లేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటారు. సేఫ్టీ కోసం. కానీ ఛత్తీస్ఘడ్ బీజేపీ ఎమ్మెల్యే అజయ్ చంద్రకార్ మాత్రం హెల్మెట్ ధరించి మీటింగ్ లో పాల్గొన్నారు. హెల్మెట్ పెట్టుకుని మీటింగ్ లో కూర్చున్న సదరు ఎమ్మెల్యేని చూసి జనాల�
ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఒక మావోయిస్టు మృతి చెందారు. మంగళవారం బీజాపూర్ జిల్లా అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
ఛతీస్గఢ్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. వెంటిలేటర్ పనిచేయక పోవటంతో నలుగురు నవజాత శిశువులు మరణించారు. అంబికాపూర్ మెడికల్ కాలేజీలో ఆదివారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
రాష్ట్రంలోని ఓబీసీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందినవారి సంఖ్యను నిర్దిష్టంగా తెలుసుకునేందుకు క్వాంటిఫయబుల్ డేటా కమిషన్ను గత ప్రభుత్వాలు (బీజేపీని ఉద్దేశించి) ఏర్పాటు చేయలేకపోయాయని విమర్శిస్తూనే తమ ప్రభుత్వం 2019లో ఈ కమిషన్ను ఏర్ప�
చౌరాసియాను విచారించేందుకు ప్రత్యేక కోర్టు ఈడీకి 4 రోజుల కస్టడీని మంజూరు చేసింది. ఈ విచారణకు తమకు 14 రోజుల కస్టడీ కావాలని ఈడీ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 4 రోజుల విచారణ అనంతరం ఆమెను డిసెంబర్ 6న కోర్టు ముందు హాజరు పరచనున్నారు. గత రెండు నెల�
చత్తీస్ ఘడ్ లో ఘోర ప్రమాదం జరిగింది. మాలగావ్ లో గని కూలి ఏడుగురు మృతి చెందారు. మరో 12 మందికి పైగా శిథిలాల్లో చిక్కుకున్నారు.
పోర్న్ వీడియోలకు అలవాటుపడ్డ ఒక యువకుడు ఆ వీడియోలు చూసి ఘాతుకానికి పాల్పడ్డాడు. పక్కింట్లో ఉండే పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం హత్య చేశాడు.
ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ను ఓ వ్యక్తి కొరడాతో కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను స్వయంగా సీఎం భూపేశ్ బఘేల్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
ఛత్తీస్గడ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఆరోగ్య కేంద్రంలో ఒంటరిగా ఉన్న నర్సుపై 17ఏళ్ల యువకుడితో సహా నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను ఫోన్లో చిత్రీకరించారు.
మున్సిపల్ అధికారులు ఏకంగా ఆంజనేయస్వామికే నోటీసులు పంపించారు. 15 రోజుల్లో వాటర్ బిల్ కట్టాలని వార్నింగ్ కూడా ఇచ్చారు.