Home » Chhattisgarh
ఛత్తీస్గఢ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోజ్ సింగ్ మాండవి(58) గుండెపోటుతో మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఆయన మరణించారు. మాండవి తన స్వగ్రామమైన నాథియా సవాగాన్లో శనివారం రాత్రి అస్వస్థతకు గుర
ఛత్తీస్గఢ్లోని సుర్గుజా జిల్లాలో భూకంపం సంభవించింది. అంబికాపూర్ సమీపంలో శుక్రవారం (అక్టోబర్14,2022) ఉదయం 5.28 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.8గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది.
Unburnt Ravan Heads: దసరా వేడుకల్లో రావణాసుడి దిష్టి బొమ్మల్ని తగలబెట్టడం సర్వ సాధారణమే. కొన్ని అనుకున్న విధంగా జరుగుతుంటుంది. కొన్ని సార్లు దానికి భిన్నంగా జరుగుతుంది. రావణుడి ప్రతిమ తగలబెడుతుండగా కొందరికి జన సమూహాల వైపుకు మంటలు ఎగిసి పడడం, లేదా దిష్ట
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ విముఖత వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఎన్నిక ద్వారా అధ్యక్షుడిని ఎంపిక చేసేలా సిడబ్ల్యూసీ నిర్ణయించింది. ఈ నెల 22న
ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి కూడా ఇలాగే ఒక శపథం చేశారు. తమకు ప్రత్యేక జిల్లా కావాలని.. మనేంద్రగఢ్, చిర్మిరి, భరత్పూర్ ప్రాంతాలను జిల్లాగా ప్రకటించేంత వరకు తాను గెడ్డం చేసుకోనని అప్పుడెప్పుడో 21 ఏళ్ల క్రితం శపథం చేశారు. తాజాగా ఈ �
81 స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో అధికార కూటమికి 49 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పార్టీ అయిన జెఎంఎంకు చెందిన వారు 30, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 18 ఉండగా ఆర్జేడీ నుంచి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఇక విపక్ష బీజేపీకి 26 మంది ఎమ్�
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పక్కాగా అడుగులు వేస్తోందని, డేగ కన్నుతో ఎమ్మెల్యేలను పసిగడుతోందన్న భయాందోళనలో తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అధికార పార్టీ వడివడిగా అడుగులు వేస్తోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కాంగ్రెస్, జెఎంఎం ఎ�
ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా జలపాతం వద్దకు విహారయాత్రకు వెళ్లిన పర్యాటకులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. జలపాతం వద్ద స్నానం చేస్తుండగా, ఆరుగురు నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఛత్తీస్ఘడ్లో జరిగింది.
ఛత్తీస్గఢ్ లోని జంజ్గిర్ చంపా జిల్లాలో దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి ఏడాదిగా పలువురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను కిడ్నాప్ చేసి అమ్మేశారు. బలవంతంగా రెండు పెళ్లిళ్లు చేశారు. ఆమెను నిర్బంధించి ఏడాదిగా పలువ�
చత్తీస్ఘడ్ రాజధాని రాయ్పూర్లో 16ఏళ్ల యువతి దివ్యాంగుడిని కత్తితో పొడిచింది. నడిరోడ్డుపై జరిగిన ఘటనతో స్థానికులు షాక్ కు గురయ్యారు. ఆజాద్ చౌక్ పోలీస్ స్టేషన్ అడిషనల్ సూపరిండెంట్ పోలీస్ కంకలీపరా ప్రాంతంలో ఘటన జరిగినట్లు వెల్లడించారు.