Home » Chhattisgarh
ఆ అన్ని రాష్ట్రాల్లోనూ పూర్తి మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జేపీ నడ్డా అన్నారు.
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా...
ఐదు రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందని, అయితే, మిజోరం, ఛత్తీస్ గఢ్ లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్నట్లు సీఈసీ చీఫ్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో 60లక్షల మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కు నమోదు చేసుకున్నట్లు చెప్పారు.
దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) షెడ్యూల్ విడుదల చేసింది
వాస్తవానికి ఇది కేంద్ర ప్రభుత్వంలోని అంశమనే బలమైన అభిప్రాయం ఉండేది. దేశంలో 1931లో బ్రిటిషర్ల హయాంతో పూర్తిస్థాయిలో కులగణన జరిగింది. స్వతంత్ర భారతదేశంలో జరగలేదు. మండల్ రిజర్వేషన్ పోరాటానికి ముందు తర్వాత కులగణన అంశం ఎక్కువగా వినిపించింది.
ప్రతిరోజూ మాదిరిగానే శుక్రవారం మధ్యాహ్నం కూడా నదికి అవతలి వైపు నివసించే గ్రామస్తులు బర్సూర్ చేరుకోవడానికి పడవలో ముచ్నార్ ఘాట్కు వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందిందని దంతెవాడ జిల్లా అదనపు ఎస్పీ ఆర్కే బర్మన్ తెలిపారు
ఆవుపేడ ఇంటికి రక్షణనిస్తుందా? ఆవుపేడతో గీతలు ఇంటికి ప్రమాదం జరగకుండా కాపాడతాయా? ఆవుపేడ పిడుగులు పడకుండా నివాసాలను కాపాడుతుందా? ఆగ్రామంలో ప్రజలంతా అదే నమ్ముతారు. అందుకే వారి ఇళ్ల గోడలపై పేడతో వింత వింత డిజైన్లు గీసుకుంటారు.
బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కార్తీక్ ను అరెస్టు చేశారు. నేరాన్ని ఒప్పుకోవడంతో అతడిని జైలుకు తరలించారు.
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. మరెన్నో అంతరించిపోయే ప్రమాదకర దశలో ఉన్నాయి. అలా పాములు అంతరించిపోవటంవల్ల ఆడపిల్లలకు వివాహాలు జరగటం కష్టంగా మారింది. మరి పాములకు, ఆడపిల్లల వివాహాలు జరగకపోవటానికి సంబంధమేంటీ..
విధానసభ రోడ్డులో విద్యార్థులు వివస్త్ర ప్రదర్శన చేస్తున్న సమయంలో రాష్ట్ర నాయకులు సభకు హాజరయ్యేందుకు ఆ రోడ్డు గుండా వెళుతున్నారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు విధానసభ రోడ్డులో బట్టలు విప్పి విధానసభ వైపు పరుగులు తీశారు