Home » Chhattisgarh
వాస్తవానికి స్థానిక పార్టీలతో కలిసి ఇండియా కూటమి కట్టిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు చాలా కీలకం. అయితే రెండు రాష్ట్రాల్లో అధికారం సాధిస్తే.. వచ్చే సార్వత్రిక ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేది
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో తాజాగా ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో హై సెక్యురిటిని ఏర్పాటు చేశారు.
చనిపోయిన ఓ కోతికి స్థానికులు అంత్యక్రియలు నిర్వహించారు. ఆ కోతి అంత్యక్రియలకు ఆ కోతికి చెందిన కోతులు గుంపు అంతా వచ్చి అత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యాయి. అది చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు.
ఛత్తీస్గఢ్ లో రెండో విడతలో భాగంగా 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మధ్యప్రదేశ్ లో 230 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
ఈ మూడు రాష్ట్రాల్లోని ఓటర్ల సంప్రదాయం చూస్తూ ఆసక్తికర ఫలితాలు వస్తాయని కొందరు అంటున్నారు. ఒకవేళ అదే సంప్రదాయం కొనసాగించినట్లైతే ఏ పార్టీకి లాభం అవుతుంది? ఏ పార్టీకి నష్టం జరుగుతుందనే చర్చ ప్రస్తుతం విస్తృతంగా సాగుతోంది
అక్టోబర్ 9 నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీల ఎన్నికలకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విధించారు. అంటే ఆరోజు నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఇది వెలువడిన అనంతరమే రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ గెలుపు కోసం జోరుగా ప్రచారం నిర్వహించాయి.
తల్లులు, సోదరీమణులందరికీ నేను ఒక్క విషయం స్పష్టం చేస్తాను. మీరు ఎక్కడా లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు. మీరు ఏ ఫారమ్ను నింపాల్సిన అవసరం లేదు. మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి. ప్రభుత్వమే మీ ఇళ్ల సర్వే నిర్వహిస్తుంది
ఈ నేపథ్యంలో రెండవ విడత ఎన్నికల కోసం ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఖర్గే ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు లేకుండానే కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యమం�
కాన్షీరామ్ కాలం నుంచి రాష్ట్రంలో వేళ్లూనుకున్న బహుజన సమాజ్ పార్టీ మరోసారి ఛత్తీస్గఢ్లో తన సత్తా చాటుతోంది. గత ఎన్నికల్లో అజిత్ జోగి పార్టీతో పొత్తు పెట్టుకున్న బీఎస్పీ.. ఈ ఎన్నికల్లో గోండ్వానా గంటాంత్ర పార్టీతో పొత్తు పెట్టుకుంది.
ఛత్తీస్గఢ్లో అక్కడక్కడా చెదురుముదురు సంఘటనలు జరిగాయి. ఇక మిజోరాంలో పూర్తిగా సానుకూల వాతావరణంలో పోలింగ్ ముగిసినట్లు ఆ రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి ప్రకటించారు