Chief Electoral Officer

    ఏపీలో 9 వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు : గోపాలకృష్ణ ద్వివేది 

    March 31, 2019 / 04:05 PM IST

    అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 11న ఎన్నికలు నిర్వహించేందుకు 46,397 పోలింగ్ స్టేషన్ లను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గతంలో 45,920 పోలింగ్ స్టేషన్లు ఉండగా పెరిగిన ఓటర్లను దృష్టిలో ఉంచుకొని 477 పో�

    పట్టు వదలని విక్రమార్కుడు : సీఈవో ని కలిసిన కేఏ పాల్ 

    March 30, 2019 / 03:56 PM IST

    అమరావతి: తమ  పార్టీ బి ఫామ్ లను టిడిపి ,వైసీపీ దొంగలించాయని, ఎన్నికలను వాయిదా వేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మరో మారు ఏపి ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష‌్ణ ద్వివేదిని కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం  విలేకరులతో మాట్లాడుతూR

    ఇప్పటివరకు రూ.14.67 కోట్లు పట్టివేత : లోక్‌సభ ఎన్నికలు

    March 22, 2019 / 03:39 AM IST

    తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు రూ.14 కోట్ల 67 లక్షల 22 వేల 448ను స్వాధీనం చేసుకున్నామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది.

    ఏపీలో పెరిగిన 15 లక్షల మంది ఓటర్లు: ఈసీ

    March 20, 2019 / 09:26 AM IST

    అమరావతి : ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగుతున్న క్రమంలో ఎన్నికల సంఘం అధికారులు ఓటర్ల లిస్ట్ ను తయారు చేశారు. ఈ క్రమంలో ఏపీలో ఓటర్ల సంఖ్య పెరిగిందని తెలిపారు. ఓటర్ల సంఖ్య జనవరితో పోలిస్తే మరో 15 లక్షలు పెరిగిందనీ. దీంతో ఏపీలో మొత్తం ఓటర్

    తెలంగాణలో ఎన్నికల కోడ్ : రజత్ కుమార్

    March 11, 2019 / 01:47 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసిందని, నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ హెచ్చరించారు. మార్చి 10వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం లోక్ సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల

10TV Telugu News