-
Home » Chief Electoral Officer
Chief Electoral Officer
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లుగా జ్ఞానేశ్ కుమార్, సుఖ్ బీర్ సందు
SS Sandhu-Gyanesh Kumar: ఈ ఇద్దరి పేర్లను కేంద్ర ఎన్నికల సంఘ కమిషనర్లుగా ఖరారు చేసినట్లు లోక్ సభ ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి చెప్పారు.
Election Commission: ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్నాం: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి
ప్రతి 1,000 మందిలో 714 మంది ఓటర్లు ఉండాలని అన్నారు.
Rapaka Vara Prasada Rao: చిక్కుల్లో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. ఆయన వీడియోపై నివేదికకు ఎన్నికల సంఘం ఆదేశం
Rapaka Vara Prasada Rao: రాపాక వరప్రసాద్ అంతర్వేది దేవస్థానం గ్రామంలో ఈ ఏడాది మార్చి 24న సంచలన వ్యాఖ్యలు చేశారు.
Huzurabad : హుజూరాబాద్ ఉప ఎన్నికలు..రోడ్ షోలు, బైక్-సైకిల్ ర్యాలీలకు అనుమతి లేదు
ఎన్నికల ప్రక్రియలో కోవిడ్ నిబంధనలు పాటించాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ పేర్కొన్నారు. ఈసీ, కోవిడ్ నిబంధనలకు లోబడే ప్రచారం జరగాలన్నారు.
Telangana EC : ఓటర్ల జాబితా సవరణ, షెడ్యూల్ ఇదే
ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆగస్టు 09వ తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు ముందస్తు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపింది.
Fake Votes : దొంగ ఓట్ల వ్యవహారంపై స్పందించిన ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి
దొంగ ఓట్ల వివాదం మధ్య తిరుపతి బై పోల్ నడుస్తోంది. తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి విజయానంద్ స్పందించారు.
కరోనా రోగులు ఓటు వేయవచ్చు – ఎన్నికల అధికారులు
కరోనా సోకిన రోగులు ఓటు వేయవచ్చని ఒడిశా రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ప్రకటించారు. రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఓటింగ్ కేంద్రం వద్ద ఒక ఐసోలేషన్ సెంటర్ అందుబాటులో ఉంటుందని, ఎన్నికల పోలింగ్ ఒక గంటలో ముగుస్�
లక్ష్మీస్ ఎన్టీఆర్ : ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా ఆగాల్సిందే
అమరావతి : ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు విఘ్నాలు వీడలేదు. గత 2 రెండురోజులుగా ఏపీలో రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వివాదం నడుస్తోంది. ఈ సినిమా ఏపీలో తప్ప ప్రపంచ వ్యాప్తంగా గత నెలలోనే విడుదలైంది. కానీ ఏపీలో అసెంబ్లీ ఎన్న�
చంద్రబాబుకు అధికారం లేదని ఎప్పుడూ చెప్పలేదు
ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారాలు లేవు అని ఎప్పుడూ అనలేదని ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. వివిధ శాఖలపై సమీక్షలు చేపట్టే అధికారం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు అధికారాలు లేవంటూ వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తాను
ఏప్రిల్11 పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి : రజత్ కుమార్
హైదరాబాద్ : ఏప్రిల్11 న జరిగే తొలివిడత పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశామని సీఈఓ రజత్ కుమార్ చెప్పారు. నిజామాబాద్ పార్లమెంట్ స్ధానంలో ఎక్కువ మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నందున ప్రత్యేక మైన ఏర్పాట్లు చేసామని ఆయన చెప్పా�