Home » Chief Minister K Chandrashekar Rao
తెలంగాణలో లాక్డౌన్తో కోవిడ్ సెకండ్ వేవ్లో కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో లాక్డౌన్ను మరో 10 రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది కేబినెట్. ఆ వెంటనే ప్రభుత్వం జీవో జారీచేసింది. దీంతో 2021, మే 31వ తేదీ సోమవారం నుంచి లాక్డౌన్ పొడిగింపు అమల్ల�
Vice-Chancellors : తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్స్లర్ల నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత 8 యూనివర్సిటీలకు వీసీలను ప్రభుత్వం నియమించగా.. రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన వీసీల జాబితాపై గవర్నర్ తమిళిసై సౌందర
సీఎం కేసీఆర్ ప్రకటనతో ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
Greater Election : గ్రేటర్ ఎన్నికలపై టీఆర్ఎస్ దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా పార్టీ ముఖ్య నేతలతో గులాబీ బాస్ కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ భేటీలో దుబ్బాక ఉప ఎన్నికలో ఎదురైన అనూహ్య పరాజయంపైనా పోస్ట్మార్టం నిర్వహించనున్నారు. ఆరేళ్లలో చవిచూసిన మొట్టమ�
గోల్కొండలో పంద్రాగస్టు ఉత్సవాలు జరగవని, ప్రగతి భవన్ లోనే నిరాడంబరంగా జెండా ఆవిష్కరణ జరుగుతుందని తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. గోల్కొండ కోటలో ఆగస్టు 15వ తేదీన సీఎం కేసీఆర్ జెండా ఆవిష్కరణ చేయడం ఆనవాయ�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 15వ ఆర్థిక సంఘం మూడు రోజుల పర్యటన ఖరారు అయ్యింది. ఈనెల 18 నుంచి మూడు రోజులపాటు ఆర్థిక సంఘ బృందం పర్యటించనుంది. సీఎం కేసీఆర్తో పాటు ఆర్థికశాఖ అధికారులు, వివిధ రాజకీయ పార్టీలతోనూ ఆర్థికసంఘం భేటీ కానుంది. రాష్ట్రంలో