Home » Chief Minister K. Chandrashekhar Rao
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ ఏ దశాబ్ధాల్లో భారత్ ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దేశానికి కొత్త అజెండా కావాలని.. అందులో భాగంగానే అందరినీ...
దేశవ్యాప్తంగా కేసీఆర్కు ప్రజాదరణ పెరుగుతోంది. వారణాసిలో, రాంచీలో కేసీఆర్ భారీ కటౌట్లు దర్శనమిస్తుండడం..జాతీయ రాజకీయాల్లో...
కొనుగోళ్లపై క్లారిటీ వచ్చాకే ఢిల్లీ నుంచి కదులుతామంటున్నారు. మరోవైపు.. మంత్రులు, ప్రజాప్రతినిధులతో ధర్నాకు సైతం వ్యూహరచన చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు.
పోడు సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ సర్కార్ రెడీ అయింది. పోడు రగడకు చెక్ పెట్టేలా తొలి అడుగు పడనుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. జిల్లాల పర్యటనకు రెడీ అయ్యారు. 2021, జూన్ 20వ తేదీ ఆదివారం సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. రెండు జిల్లాల్లో నూతనంగా నిర్మించిన కలెక్టర్ కార్యాలయాలను ప్రారంభిస్తారు.
తెలంగాణ లో లాక్ డౌన్ని పొడిగించనున్నారా? కోవిడ్ కట్టడికి ప్రభుత్వం ముందున్న మార్గాలు ఏంటీ? ఇప్పుడిదే హాట్టాపిక్. ఇవాళ(30 మే 2021) జరగనున్న కేబినెట్ మీటింగ్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది.
నాగార్జున సాగర్ కు త్వరలోనే డిగ్రీ కాలేజీ వస్తుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. నోముల భగత్ ను మంచి మెజార్టీతో గెలిపించాలని, ఎన్నికలు వస్తే..ఆగమాగం కావొద్దని ప్రజలకు సూచించారు.
Digital Survey in Telangana : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అధికారులు త్వరలోనే డిజిటల్ సర్వే చేసి.. వ్యవసాయ భూములకు కో ఆర్డినేట్స్ ఇవ్వనున్నారు. ఈ సర్వే కోసం వెంటనే టెండర్లు పిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి పా�
డిసెంబర్ 9.. తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి.. ప్రత్యేక తెలంగాణ ఏర్పడాలన్న డిమాండ్ విజయ తీరాలకు చేరిన రోజు.. దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిన తెలంగాణ ఉద్యమం చివరి అంకానికి చేరిన రోజు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో డ�
Dharani Portal: Mutation in half an hour : తెలంగాణ రాష్ట్రంలో ధరణి పోర్టల్ ద్వారా సేవలు పొందుతున్నారు. వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కేవలం అరగంటలో పూర్తయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. పోర్టల్ లోని రెడ్ కలర్ విండో ద్వారా..రిజిస్ట్రేషన�