Home » Chief Minister Y.S. Jagan Mohan Reddy
మహిళల జీవితాల్లో వెలుగులు నింపే పథకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ చేయూత పథకాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఈ పథకంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 25 లక్షల మంది మహిళ�
హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ సీఎం జగన్కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టారనే టాక్ ఏపీ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. ఈ మధ్య సీఎం జగన్కు రెండు లేఖలు రాశారు బాలకృష్ణ. అందులో ఒకటి హిందూపురానికి మెడికల్ కాలేజీని మంజూరు చేసినం�