Home » Chief Minister YS Jagan Mohan Reddy
ఈ రోజు నిజంగా మంచి రోజని, అనపర్తిలో మూడు పేజ్ లో కలుపుకుని రూ. 2 వేల 400 కోట్లతో సుమారు 2 వేల 450 మందికి ఉద్యోగం కల్పిస్తున్నట్లు తెలిపారు. బిర్లా లాంటి వారు ప్రభుత్వం మీద నమ్మకంతో
జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా సోమవారం లబ్దిదారుల ఖాతాల్లో సీఎం జగన్ రుణాలను జమ చే
ప్రతీ ఏటా సాంప్రదాయబద్దంగా నిర్వహించే వార్షికోత్సవాలు ఈ ఏడాది కూడా ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. తొలిరోజు గురువందనం, గోపూజతో ఈ ఉత్సవాలకు పీఠాధిపతి సర్వపానందేంద్ర, ఉత్తరాధికారి
టీడీపీ నేతలు రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేశారని మండిపడ్డారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. పార్టీకి నష్టం చేసే వ్యాఖ్యలతో కార్యకర్తలు ఆవేశంలో కొట్టి ఉంటారన్నారు.
వైఎస్సార్ బీమాపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరణించిన వ్యక్తి కుటుంబానికి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయనుంది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి (18 - 50 ఏళ్లు) సహజంగా మరణిస్తే లక్ష సాయం, సంపాదించే వ్యక్తి (18-75 ఏళ్లు) ప్రమాదవశాత్తు మరణిస్�
Distribution Of House Pattas At Srikalahasti : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అర్హులైన పేదవాళ్లకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా..తమ ప్రభుత్వం ఇళ్లు కట్టిచ్చి ఇస్తోందని సీఎం జగన్ వెల్లడించారు. ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంలో లబ్ది దారుల ఎంపికలో కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడలేదన
Polavaram Project crest gates : పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) నిర్మాణంలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రాజెక్ట్ పనులు 80 శాతం పూర్తి కావడంతో…తొలి గేటును బిగించేందుకు సర్వం సిద్ధం చేశారు ఇంజినీరింగ్ అధికారులు. తొలి గేటును పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ప్రాజెక్
YSR Urban Clinics : ఏపీలో వైఎస్సార్ అర్బన్ క్లినిక్లు ఏర్పాటు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 560 వైఎస్సార్ అర్బన్ క్లినిక్లకు సర్కార్ అనుమతులు ఇచ్చింది. క్లినిక్ల కోసం 355 కొత్త భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణ
AP Doorstep Delivery Of Quality Rice : ఇంటికే రేషన్ బియ్యం తీసుకొచ్చి, నాణ్యమైన బియ్యాన్ని అందిస్తామన్నారు మంత్రి కన్నబాబు. సరఫరా చేసే విధానం ఖరారు చేశామన్నారు. 2021, జనవరి 01 తేదీ నుంచి ఇంటికే రేషన్ బియ్యం అమలు చేస్తామన్నారు. 2020, నవంబర్ 05వ తేదీ గురువారం సీఎం జగన్ అధ్యక్ష�
New sand policy in AP : రాష్ట్రవ్యాప్తంగా ఇసుక పాలసీపై విమర్శలు వస్తుండటంతో ఏపీ ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని తీసుకొచ్చింది.. కొత్త పాలసీ ప్రకారం అన్ని రీచ్లను ఓకే సంస్థకు అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. ఇసుక పాలసీపై కేబినెట్ సబ్ కమి�