Home » Chigurupati Jayaram
ప్రముఖ వ్యాపారి చిగురుపాటి జయరాం హత్య మిస్టరీ.. క్రైమ్ థ్రిల్లర్ను తలపిస్తోంది. జయరాం మర్డర్.. ఓ మిస్టరీగా మారింది. ఈ కేసులో అసలు దోషులు ఎవ్వరు? సూత్రధారులు ఎవ్వరు? ఎంతమంది కలిసి జయరాంను హత్య చేశారు? అసలు హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? హత్
ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై జయరామ్ హత్య కేసు సినిమా థ్రిల్లర్ని తలపిస్తోంది. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డికి పోలీసులు సహకరించారని తేలడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏసీపీ మల్లారెడ్డి, రాయదుర్గం సీఐ రాంబాబుల పేర్లు బయటపడగా తా
జయరామ్ హత్య కేసులో మరో పోలీస్ అధికారిపై వేటు పడింది. రాయదుర్గం సీఐ రాంబాబును హెడ్క్వార్టర్స్కు అటాచ్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జయరామ్ హత్య తర్వాత రాకేష్ మొదట కాల్ చేసింది రాంబాబుకే అని పోలీసు అధికారులు గుర్తించారు. మర
ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ మిస్టరీలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రాకేష్ రెడ్డి కస్టడీని కోర్టు పొడిగించింది. మూడు రోజుల కస్టడీ ముగియడంతో అతడిని ఫిబ్రవరి 16వ తేదీన కోర్టు ఎదుట హాజరు పరిచారు. అంతకంటే మ
పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసులో విచారణ స్పీడప్ అయ్యింది. తెలంగాణ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మరీ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రాకేష్ రెడ్డిని విచారించిన వారు.. ఇప్పుడు శ్రిఖా చౌదరిని కూడా ప్రశ్నిస్తున్నారు. శ్రిఖా ప్రధాన ఆరోపణలు
హైదరాబాద్ :చిగురుపాటి జయరామ్ మర్డర్ కేసులో అంతుచిక్కని చిక్కుముడులు చాలా కనిపిస్తున్నాయి. ఈ కేసు విషయమై శుక్రవారం పోలీసులు జయరామ్ భార్య పద్మశ్రీ స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రిఖా చౌదరి మాత్రం మామయ్�
హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న రాకేష్ రెడ్డి అన్నీ అబద్దాలే చెబుతాడని శ్రిఖా చౌదరి వెల్లడించారు. రాకేష్ రెడ్డితో ఉన్న రిలేషన్షిప్పై శ్రిఖా స్పందించారు. మర్డర్ మిస్ట