Home » China Army
భారత్లోకి ఎంటరైన చైనా ఆర్మీ... భారత సైన్యం ఆగ్రహం
బోర్డర్ లో చైనా దురాక్రమణను ఎదుర్కోవడంపై ఇండియన్ ఆర్మీ ఫోకస్ పెట్టింది. చైనాకు చెక్ పెట్టేందుకు బోర్డర్ లో భారీగా బలగాలు మోహరించింది. తూర్పు లద్దాఖ్ సరిహద్దులో
మోదీ సర్కార్ పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.
Chinese Galwan Clash : 2020లో భారత్, చైనా సరిహద్దుల్లో ప్రతిష్టంబనకు దారితీసిన గల్వాన్ ఘటనకు సంబంధించి డ్రాగన్ చైనా ఒక వీడియోను విడుదల చేసింది. భారత్ పై నెగటివ్ ప్రచారాన్ని చైనా ఉధృతం చేసింది. భారత్ పై చైనా మీడియా దుష్ప్రచారం మొదలుపెట్టింది. తప్పంతా భారత్ ద�
India-China border Chushul: ఈ సెక్టార్ చుట్టూ చైనా, భారత్ యుద్ధతంత్రం నడుస్తోంది. సరిహద్దుల్లో చుషుల్ సెక్టార్కు ఉన్న ప్రాధాన్యం కారణంగానే 1962 యుద్ధంలో కూడా చైనా గురిపెట్టింది . జవాన్ల ప్రాణ త్యాగంతో చుషుల్ ను ఇండియా కాపాడుకోగలిగింది . ఇప్పుడు అదే చైనా చుషు�
ఇండో-చైనా సరిహద్దుల్లో రేగిన వివాదమే ఇంకా ఎటూ తేలలేదు. అప్పుడే.. అరుణాచల్ప్రదేశ్పైనా కాంట్రవర్శీ క్రియేట్ చేస్తోంది చైనా. అరుణాచల్ప్రదేశ్గా భారత్ పిలిచే ప్రాంతాన్ని తామెప్పుడూ గుర్తించలేదంటోంది. అంతేకాదు.. అదే ప్రాంతంలో అదృశ్యమైన ఐదు�
పక్కనే ఉన్న పొరుగు దేశాలు పాకిస్థాన్, చైనా.. ఇండియాను ఇబ్బంది పెట్టేందుకు తరచూ ప్రయత్నిస్తున్నాయి. ముందుగా చైనా భారతను సరిహద్దుల్లో దాడులతో రెచ్చగొడుతుంటే… ఇప్పుడు పాకిస్థాన్ కూడా అదే తరహాలో సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. రెండు దేశ
సరిహద్దు దేశాలపై నిత్యం దురాక్రమణకు పాల్పడే జిత్తులమారి చైనా ప్రత్యర్థి సైన్యంపై ఎప్పుడూ కఠిన వైఖరినే అవలంభిస్తుంది. ఐదు శతాబ్ధాలకు పైగా సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పుతున్న భారత సైనికులపై డ్రాగన్ ఆర్మీ అత్యంత దారుణంగా దాడికి పాల్పడిం�