Home » China Manja
ఇప్పటివరకు 150 మందిపై కేసులు నమోదు చేశామని చెప్పిన పోలీసులు..
నిర్మల్ జిల్లాలో మాంజా కలకలం రేపింది. మాంజా దారం తగిలి ఓ బాలుడి గొంతు తెగింది. కుంటాల మండలం పెంచికల్ పాడ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
గాలిపటాలను ఎగరేసేందుకు వాడే చైనా మాంజా ప్రాణాలు తీస్తోంది. చైనా మాంజా.. మనుషుల పాలిట యమపాశంగా మారింది. మాంజా కారణంగా అనేకమంది ప్రాణాలు పోతున్నాయి.
చైనా మాంజా.. గాలిపటం ఎగరేసినా.. ఎగరేయకున్నా ప్రమాదంలో పడేస్తుంది. సామాన్య జనంపై పంజా విసురుతూ.. బ్లాక్ మార్కెట్ నగరంలో అమ్ముడువున్న మాంజా.. కైట్ లవర్స్కు మజా తెస్తున్నప్పటికీ..
సంక్రాంతి పండుగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పండుగ సందర్భంగా ఎగరేసిన గాలిపటం మాంజా.. ఓ వ్యక్తి ప్రాణం తీసింది.