Home » China
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేని విధంగా అమెరికాలో కరోనా వైరస్ ప్రభావం చూపుతోంది. ఒక్కమాటలో
అమెరికాలో కరోనా వైరస్(COVID-19)ఎపిక్ సెంటర్ గా మారిన న్యూయార్క్ కు దాదాపు 1,000వెంటిలేటర్లను డొనేట్ చేసింది చైనా. న్యూయార్క్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1లక్షా 15వేలకు చేరిన నేపథ్యంలో ప్రాణాలను రక్షించే పరికరాల సరఫరా తగినంతగా లేకపోవడంతో అక్కడి అ�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. మరణ మృదంగం వినిపిస్తోంది. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతోంది. కరోనా వైరస్
చైనాలోని షెంజన్ నగరం పిల్లులు, కుక్కలు తినడాన్ని నిషేదించింది. కరోనా వైరస్ నేపథ్యంలో సైంటిస్టులకు ఓ అనుమానం వచ్చింది. జంతువుల నుంచే మనుషులకు వచ్చిందా అని భావిస్తున్నారు. ఇప్పటివరకూ చైనాలో బయటపడ్డ ఇన్ఫెక్షన్లన్నీ వూహాన్ లోని గబ్బిలాలు, పామ
చైనా తన దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పరిధిని దాచిపెట్టిందని యుఎస్ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ తెలిపింది. వ్యాధితో బాధపడుతున్న కేసులు, మరణాలను రెండింటినీ తక్కువగా నివేదించిందని వైట్ హౌస్కు వర్గీకృత నివేదికలో తేల్చి చెప్పింది.
కరోనా కట్టడిలో ఆసియా గొప్పగా సక్సెస్ అయ్యింది. జర్మనీ అద్భుతం. మిగిలిన యూరోప్ కరోనా కోరల్లోకి చిక్కితే, జర్మనీ అదుపుచేసింది. వైరస్ను తొక్కిపెట్టింది. కరోనాపై ఇండియా ప్రయోగించిన అస్త్రం ఒక్క లాక్ డౌనే. డాక్టర్లు లేరు. హాస్పటల్స్ లిమిటెడ్. ఒ�
అగ్రరాజ్యంపై కరోనా(COVID-19) మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. కరోనా దెబ్బకు అమెరికన్లు వణికిపోతున్నారు. రోజుకి వందల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంటూ అగ్రరాజ్యంలో కరోనా… భీతావహ వాతావరణ సృష్టిస్తోంది. ఇద్దరు భారతీయులు కూడా కరోనా కాటుకు బలయ్యారు. మ�
చైనా.. ఏదైనా నిజమని చెబుతోందంటే అందులో కచ్చితంగా వంచన ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. ప్రపంచంలోని ఒక వర్గం తప్ప వారి మాటలనెవ్వరూ విశ్వసించరు. ప్రస్తుతం భూమండలాన్ని తన గుప్పిట బంధించిన కరోనా వైరస్ జన్మస్థానం వుహాన్ ఈ సూక్ష్మక్రిమి సోకి ప్రపంచ �
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. చైనాలోని వుహాన్ లో తీవ్ర బీభత్సం సృష్టించింది. కరోనా వైరస్ వల్ల 2వేల 535 మంది మృతిచెందినట్లు చైనా అధికారికంగా చెబుతోంది.
ప్రాణాంతక కరోనా వైరస్ తమ దేశంలో ఎంతమందికి ఎలాంటి లక్షణాలు లేకుండా కరోనా సోకిందో డేటాను విడుదల చేయడం ప్రారంభిస్తామంటూ చైనా ప్రభుత్వం సంకేతాలిచ్చింది. వైరస్ సోకి లక్షణాలు కనిపించని బాధితుల డేటాపై దేశీయ అంతర్జాతీయ విమర్శలపై చైనా స్పంది�