Home » China
ఓ ట్యాక్సీ డ్రైవర్.. టెంపరరీ కార్ డ్రైవర్లు కరోనా వైరస్ కు గురయ్యారు. వారితో కలిపి సింగపూర్ లో ఏడు కరోనా కేసులు నమోదయ్యాయని సింగపూర్ ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. వారిలో ఏ ఒక్క వ్యక్తి ఇటీవలి కాలంలో చైనా వెళ్లలేదు.. రాలేదు. వాళ్లు ట్యాక్స�
వైరస్ కారణంగా చైనా ప్రజలు భయంతో బతుకీడుస్తున్నారు. చైనాకు గుండె లాంటి వూహాన్.. లో కరోనా రెచ్చిపోతూనే ఉంది. ఇదిలా ఉంటే వైరస్ బాధితులకు ఆహారం అందించడానికి నానా తంటాలుపడుతున్నారు. వారి కోసం ప్రత్యేకంగా ఆహారం అందించడానికి 50శాతం అదనంగా కూరగాయలు �
చైనాలో మృత్యుహేళ కొనసాగుతోంది. కరోనా వైరస్ బారిన పడి వందల మందిలో చనిపోతున్నారు. దీంతో పలు నగరాలు శ్మశానంలా కనిపిస్తున్నాయి. ప్రధానంగా వూహాన్ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. చైనాలో ఒక్కరోజే మరో 88 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 2020, ఫిబ్రవరి 08
కరోనా..కరోనా..ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఖండాలు దాటుతోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే పలు దేశాలకు ఈ వైరస్ పాకిపోయింది. చైనాలో ప్రధాన నగరంలో ఒకటైన వూహాన్లో వందలాది మంది చనిపోగా..వేలాది మంది ఆస�
కరోనా(coronavirus) భయాలు ఏమోగాని.. చిన్న అనుమానం వచ్చినా చాలు.. అడుగు బయటకు వేయకుండా అడ్డుకుంటున్నారు చైనా అధికారులు. అలా చైనాలో
చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ బారిన పడి ఇప్పటి వరకు చైనా లో 720 మంది మరణించగా…. మరో 35,546 మందికి ఈవ్యాధి సోకినట్లు తెలుస్తోంది. చైనాలోని సెంట్రలో హుబేయ్ ప్రావియెన్స్ లో దీని బారిన పడి మరణించిన వారి సంఖ్య 81కి చేరింది. ప్రపంచవ్యాప్తంగ�
చైనా నుంచి కర్నూలు జిల్లా యువతి జ్యోతి మరో సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. ఇప్పటి వరకూ తనకు ఎలాంటి వైరస్ లక్షణాలూ బయటపడలేదని తెలిపింది.
కరోనా వైరస్ చైనాను గడగడాలిస్తోంది. ఈ వైరస్ ఎప్పుడు పోతుందా ? అని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రధానంగా వుహాన్ శ్మశానంలా మారిపోయింది. వీధులన్నీ నిర్మానుష్యంగా కనపిస్తుండగా..ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఈ వైరస్ దాదాపు 30 దేశాల్లో వ�
కొత్త కరోనా వైరస్ సోకిన ఐదుగురు చిన్నారులకు వ్యాధి తగ్గిపోయినట్టు ఓ రిపోర్టు వెల్లడించింది. సెంట్రల్ చైనాలోని హుబెయ్ ప్రావిన్స్ రాజధాని వుహాన్ సిటీలో ఓ ఆస్పత్రి నుంచి వైరస్ ప్రభావం తగ్గిన చిన్నారులు డిశ్చార్చి కూడా అయ్యారట. వుహాన్ పిల్లల
చైనా నుంచి బయటి ప్రపంచానికి ఓ సంచలన వార్త తెలిసింది. చైనాలో గురువారం నాటికి చనిపోయింది 560మంది అని,వైరస్ సోకినవాళ్లు 28వేల 18మంది అని అధికారులు తెలుపగా ఇదంతా అవాస్తవమంటూ ఓ చైనా కంపెనీ సంచలన కథనం వెలుగులోకి తీసుకొచ్చింది. ఫిబ్రవరి-1,2020 నుంచి చైనా