Home » China
ఫిరోజా అజీజ్… అమెరికాకు చెందిన ఈ యువతి చైనా ప్రభుత్వం ముస్లింలను కాన్సంట్రేషన్ క్యాంపుల్లో పెడుతోందని ఆరోపిస్తూ నెల రోజుల క్రితం చేసిన ఓ టిక్టాక్ వీడియో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు 17 ఏళ్ల ఈ అమెరికా యువతి భారత ప్ర�
చైనాలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ అమ్మాయి చేసిన పెళ్లి ప్రపోజ్.. అందరిని అట్రాక్ట్ చేసింది. ఇంతకీ ఆ అమ్మాయి ఏం చేసిందంటే.. తన బాయ్ ఫ్రెండ్
2019 ఏడాది మొత్తంలో సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ వీడియోలు ట్రెండింగ్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ కొన్ని వైరల్ వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. వడోదరలో రోడ్డుపై వరదనీటిలో కుక్కపై మొసలి దాడి వీడియో నుంచి చైనాలో మనిషి ముఖంతో �
యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశం నిర్వహించనుంది. కశ్మీర్ లో పరిస్థితులను అంచనా వేయాలని చైనా విన్నవించింది. డిసెంబరు 12వ తేదీన పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ సెక్యూరిటీ కౌన్సిల్ కు లెటర్ రాశారు. కశ్మీర్లో పరిస్థితి గతి తప్పి�
చైనాకు వరల్డ్ బ్యాంక్ అప్పులు ఇవ్వడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫైర్ అయ్యారు. డబ్బులు పుష్కలంగా ఉన్న చైనాకు ప్రపంచబ్యాంకు అప్పులు ఇవ్వడమేమిటని వరల్డ్ బ్యాంక్ ను ట్రంప్ ప్రశ్నించారు. ప్రపంచబ్యాంకు ఎందుకు చైనాకు అప్పులెందుక�
చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న కృత్రిమ సూర్యుడు 2020లో వినియోగం రానున్నట్లు తెలుస్తోంది. దీనిని హెచ్ఎల్-2ఎం టోకామాక్ అని పిలుస్తున్నారు.
జలగలు.. నొప్పి లేకుండా రక్తాన్ని పీల్చేస్తాయి. 60ఏళ్ల వ్యక్తి గొంతులో దూరిన రెండు జలగలు అతడి రక్తాన్నీ పీల్చేస్తున్నాయి. రెండు నెలలుగా గ్యాప్ లేకుండా దగ్గుతూనే ఉన్నాడు. దీంతో అతడి నోట్లో నుంచి తెవడ, రక్తం పడుతోంది. అసలు తన శరీరంలోకి జలగలు ఎలా వ
డాక్టర్ ని దేవుడితో సమానమంటాం. రోగులకు డాక్టర్ పునర్జన్మనిస్తాడు కాబట్టి. డాక్టర్ల నిర్లక్ష్యంతో రోగులు చనిపోయారనే ఆందోళనలకు మనం చూస్తుంటాం..వింటుంటాం. కానీ వృత్తికి అంకితమైన డాక్టర్లు పేషెంట్లను కాపాడేందుకు ఎంతటి రిస్క్ అయినా చేస్తారు. �
చైనాలోని బొగ్గుగనిలో విషాదం చోటుచేసుకుంది. బోగ్గు గనిలో పేలుడు సంభవించటంతో 15 మంది కార్మికులు మరణించగా మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. 11 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఉత్తర చైనాలోని పింగ్యావోలో సోమవారం ఈఘటన చోటుచేసుకుంది. �
విదేశాల్లో విద్య కోసం స్వదేశీ విద్యార్థులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ప్రత్యేకించి వైద్యవిద్య కోసం వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకూ అమెరికాలో చదువు కోసం భారత్ నుంచి వెళ్లిన విద్యార్థుల్లో లక్షల్లో ఉన్నారు. 2018-19 విద్యాసంవత్సరంలో �