Home » China
ప్రపంచాన్ని గజగజలాడిస్తోన్న ‘కరోనా వైరస్’ గణతంత్ర వేడుకలు రద్దయ్యేలా చేసింది. చైనా రాజధాని బీజింగ్లో ఇండియన్ ఎంబసీలో జరిపే రిపబ్లిక్ డే ఉత్సవాలను రద్దు చేశారు అధికారులు. చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తూ ఇప్పటికే 25 మందిని బలి తీసుకోగా.. మ�
చైనాలోని వుహాన్ నగరంలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను భయపెడుతోంది. ఇప్పటివరకు వందల సంఖ్యలో ప్రజలు చైనాలో ఈ వైరస్ బారిన పడగా, నేటికి 25మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే థాయ్ లాండ్,జపాన్,దక్షిణ కొరియాలను తాకిన ఈ బ్యాక
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హరి నగర్ నుంచి బరిలోకి దిగుతున్న ఢిల్లీ బిజెపి అధికార ప్రతినిథి తాజేందర్ పాల్ సింగ్ బగ్గా చైనాలో డిఫెన్స్ యూనివర్శిటీలోని నేషనల్ డెవలప్ మెంట్ కోర్సు నుంచి డిప్లోమా పొందినట్టు ఆయన తన ఎన్నికల అఫడవిట్ లో ప్రస�
చైనా ఫోన్లూ.. వస్తువులు ఇండియాలో హవా నడిపిస్తుంటే దక్షిణాది సినిమా చైనాలో రీమేక్ అయి రికార్డులు కొల్లగొట్టింది. మోహన్లాల్ లీడ్ రోల్లో మళయాళ మాతృకగా వచ్చిన సినిమా.. కన్నడ, తమిళం, తెలుగు, హిందీ అన్ని భాషల్లోకి రీమేక్ అయి సక్సెస్ సాధించింది. భ�
చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను భయపెడుతోంది. ఇప్పటివరకు పదుల సంఖ్యలో ప్రజలు వుహాన్ నగరంలో ఈ వైరస్ బారిన పడగా, నేటికి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యాధి తమ దేశ ప్రజలకు సోకకుండా ఆయా దేశాలు చర్యలు తీసుకుంటున్నా�
ప్రాణాంతకమైన నిమోనియాకు కారణమవుతున్న కరోనా వైరస్ ప్రస్తుతం చైనాను వణికిస్తోంది. ఇప్పటివరకు పదుల సంఖ్యలో ప్రజలు వుహాన్ నగరంలో ఈ వైరస్ బారిన పడగా, ఇప్పటివరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు 45ఏళ్ల భారతీయ స్కూల్ టీచర్ ప్రీతీ మహేశ�
కరోనా అనే కొత్త వైరస్ ఇప్పుడు చైనాని వణికిస్తోంది. ప్రాణాంతకమైన నిమోనియాకు కారణమవుతున్న కరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరాన్ని భయపెడుతోంది. ఈ వైరస్ కారణంగా ఇంతవరకు ఆ నగరంలో 41 మంది నిమోనియా బారిన పడగా, ఇప్పటివరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు
భూమి లాంటి ఏదైనా గ్రహంలో జీవం ఉందా? అసలు గ్రహాంతరవాసులు ఉన్నారా? అనే ఖగోళ రహాస్యాన్ని కనిపెట్టేందుకు చైనా అతిపెద్ద టెలిస్కోప్ లాంచ్ చేసింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద పరిమాణం గల టెలిస్కోప్గా వెల్లడించింది. దీనికి సంబంధించి అధికారిక కార్య�
శీతాకాలం..చలికాలం. వణికించేస్తోంది. నీరుసైతం గడ్డ కట్టిపోయే చలి. ఈ చల్లని చలికాలంలో అత్యంత భారీ స్థాయిలో ‘స్నో ఫెస్టివల్’ ప్రారంభంకానుంది. చైనాలోని హెలొంగ్యాంగ్ ప్రాంతంలోని హార్బిన్ పట్టణంలో జరిగే ఈ స్నో ఫెస్టివల్ కు ప్రజలు అంతకంటే భారీ�
ఒకప్పుడు కేవలం కంప్యూటర్లు మాత్రమే ఉండేవి. ఎవరి దగ్గరైనా కంప్యూటర్ ఉంది అంటే అదో పెద్ద గొప్పగా భావించేవారు. కానీ ఇప్పుడు కంప్యూటర్ల కాలం పోయింది. ఎక్కడ చూసినా లాప్టాప్ లే దర్శనమిస్తున్నాయి. లాప్టాప్ లో కూడా ఎన్నో రకాలు… దీంతో చాలామంది క�