Home » Chinese scientists
ఆగ్రో టెర్రరిజం.. అమెరికాలో ఇద్దరు చైనా సైంటిస్టులు అరెస్ట్
చైనా రీసెర్చర్లు గాలిలో రాయగలిగే లేజర్ కనిపెట్టారు. వూహాన్ కు చెందిన సైంటిస్టుల టీం.. ఎటు నుంచైనా రాయగలిగే, స్పర్షించేలా అక్షరాలను రాసే లేజర్ రూపొందించారు. అల్ట్రా షార్ట్ లేజర్ పల్సెస్తో గాలి అణువులను లైట్ గా కన్వర్ట్ చేస్తుంది. ఈ టెక్నాలజ�
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం సృష్టిస్తోంది. కరోనా ఇంకా తగ్గనేలేదు.. ఇప్పుడు మరో కొత్త NeoCoV వైరస్ పుట్టుకొచ్చిందని అంటున్నారు. ఇది ప్రాణాంతకమా? సైంటిస్టులు ఏమంటున్నారంటే..?
చైనా శాస్త్రవేత్తలు కార్బన్డయాక్సైడ్ను పిండిపదార్థంగా మార్చటంలో విజయం సాధించారు. కిరణజన్య సంయోగ క్రియద్వారా మొక్కలు పిండిపదార్ధాన్ని తయారుచేసే సమయం కంటే వేగంగా ఈ ప్రక్రియ చేశారు
చైనా ల్యాబ్ నుంచే కరోనావైరస్ లీక్ అయ్యిందని, చైనా శాస్త్రవేత్తలు మానవులకు సోకేలా వైరస్పై పనిచేసినట్లుగా అమెరికా సంచలన రిపోర్ట్ విడుదల చేసింది.
గ్రహ శకలాలలతో భవిష్యత్తులో ఎప్పటికైనా మన గ్రహానికి ముప్పు పొంచి ఉంటుంది.. ఏదో ఒకరోజున భూమిపై జీవరాశులు అంతమయ్యేందుకు ఛాన్స్ ఉంది. రానున్న సంవత్సరాల్లో ఏ క్షణంలోనైనా అంతరిక్షం నుంచి భారీ గ్రహశకలాలు భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉందంటున్నారు.
జన్మనివ్వడం ఆడవారికి ఓ వరం. నవమాసాలు మోసి పురిటినొప్పులు భరించి ఓ బిడ్డకు జన్మనివ్వడంలో ఆడవాళ్ళకు ఓ సంతృప్తి. అయితే.. అలాంటి కష్టాలు ఆడవాళ్లకే ఉండాలా.. మగవాళ్ళు కూడా ఆ నొప్పి భరిస్తే తెలుస్తుంది ఆడవారి గొప్పదనం ఏంటో అనేవాళ్ళు కూడా ఉన్నారు.
చైనా శాస్త్రవేత్తలు కరోనా వైరస్ను ఒక ప్రయోగశాలలో సృష్టించారని, ఆపై వైరస్ రివర్స్-ఇంజనీర్ వెర్షన్లు గబ్బిలాల నుంచి సహజంగా ఉద్భవించినట్లు కనిపించేలా చేయడానికి ప్రయత్నించారని కొత్త అధ్యయనం చెబుతుంది.
where did Covid 19 pandemic originate: కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించింది. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. కోట్లాది మందిపై ప్రభావం చూపింది. లక్షలాది మంది ప్రాణాలు తీసుకుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 10కోట్లను దాటింది. 21�
ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చెయ్యగా.. లక్షలాది మందిని బలితీసుకుంది. ఏడాది దాటినా ఇంకా కూడా మహమ్మారి నీడ ప్రపంచంలో వ్యాపిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే అసలు కరోనా పుట్టుకకు కారణమైన చైనాలోని వూహన్లో కరోన�