Home » Chinese
China promotes education drive to make boys more manly: చైనాకి కొత్త సమస్య వచ్చింది. అదేమిటంటే మగాళ్ల కొరత. అదేంటి.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం అయిన చైనాలో మగాళ్ల కొరత రావడం ఏంటి అనే సందేహం రావొచ్చు. నిజమే, అక్కడ పురుషుల సంఖ్యకి వచ్చిన సమస్య ఏమీ లేదు. మరి సమస్య ఏంటంటే, �
chinese company fines employees use toilet more than once per day : ఒక ఉద్యోగి ఎంత తక్కువ లెక్కేసుకున్నా ఆఫీసులో 8 గంటలు పనిచేయాలి. ఆ 8 గంటల్లో టాయ్ లెట్ కు కనీసం రెండు మూడు సార్లన్నా వెళ్లాల్సి వస్తుంది. కానీ చైనాలోని ఓ కంపెనీలో మాత్రం ఉద్యోగులు ‘‘రోజుకు ఒకే ఒక్కసారి’’మాత్రమే టాయ్ ల�
indian vaccine first : మొన్నటివరకు చైనాకు వంత పాడిన నేపాల్.. ప్రస్తుతం షాకుల మీద షాకులిస్తోంది. తాజాగా కరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలోనూ చైనాకు చెందిన సినోవాక్ వ్యాక్సిన్కు నో చెప్పింది. ఇండియాలో తయారయ్యే వ్యాక్సిన్లే తీసుకుంటామని డ్రాగన్ కంట�
Chinese citizen journalist faces jail : కరోనా వైరస్ గురించి ప్రపంచానికి తెలియచేసినందుకు విలేకరికి ఐదేళ్ల జైలు శిక్షను విధించింది చైనా ప్రభుత్వం. ఝూంగ్ ఝాన్ అనే మహిళ 37 సంవత్సరాలున్న మాజీ న్యాయవాది, సిటిజన్ జర్నలిస్టు ఈ సంవత్సరం ఫిబ్రవరి వూహాన్ కు వెళ్లారు. అక్కడి ను
ఇప్పటివరకు చేసిన పొరపాట్లు.. కోల్పోయిన భూభాగం చాలు.. ఇకపై ఇంచు భూమి కూడా దురాక్రమణ జరగటానికి వీల్లేదు. ఇకపైనా.. సరిహద్దులను కాపాడుకోవడమే భారత్ టార్గెట్. అందుకే.. పాంగాంగ్ దగ్గర పట్టు బిగిస్తోంది ఇండియన్ ఆర్మీ. దేశ భద్రత, రక్షణే లక్ష్యంగా.. డ్రాగ�
తమదేశంలో పుట్టిన వైరస్ గురుంచి చివరివరకు దాచిపెట్టి ప్రపంచమంతా కరోనా మహమ్మారి పాకడానికి కారణమైన చైనాపై ఓ వైపు ప్రపంచ దేశాలన్నీ ఫైర్ అవుతున్న సమయంలో సిగ్గు లేకుండా ఆ సంగతిని సైడ్ లైన్ చేసేందుకు భారత్ తో సరిహద్దులో జగడానికి దిగుతున్న చైనాక�
యాంటీ చైనా సెంటిమెంట్తో ఇండియన్ సినిమా చైనా మార్కెట్ నుంచి బయటపడనుంది. సినిమా బిజినెస్ చేసుకోవడాన్ని పక్కకుబెట్టి అక్కడి ప్రాంతంలో రిలీజ్ చేయకూడదని అనుకుంటున్నారు. ‘కొవిడ్-19 కారణంగా చైనా మార్కెట్ తో సహా అన్ని మార్కెట్లు స్తంభించిపోయాయ
తమ దేశంలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. విదేశీ విద్యార్థులను వారి స్వదేశాలకు పంపేయాలని నిర్ణయించింది. కరోనా వైరస్ వల్ల ఇప్పుడు కొన్ని విద్యా సంస్థల్లో ఆన్లైన్ క్లాసులు మొదలయ్యాయి. ఆన్లైన్లో వ
తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలో ఈ నెల 15న చైనా బలగాలు దొంగ దాడి చేసిన సంగతి తెలిసిందే. వారితో
భారత్-చైనా బోర్డర్ లో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. సైనికులు కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో