Home » Chinna Jeeyar Swamiji
ముచ్చింతల్లోని సమతామూర్తి క్షేత్రం జైశ్రీమన్నారాయణ నామస్మరణతో మార్మోగుతోంది... ఆదివారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సమతామూర్తి కేంద్రాన్ని దర్శించుకోనున్నారు.
శనివారం భీష్మ ఏకాదశి సందర్భంగా.. విష్ణు సహస్ర పారాయణం చేయాలని, అయితే.. ఎప్పటిలా ప్రవచన మండపంలో కాకుండా.. యాగశాల చుట్టూ పారాయణం చేస్తూ ప్రదిక్షణగా వెళుదామని
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు. 216 అడుగుల శ్రీరామానుజ విగ్రహం, 108 దివ్యదేశాలను దర్శించుకున్నారు. శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని చూసి...
12వ తేదీ శనివారం భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. శనివారం ఉప రాష్ట్రపతి, ఆదివారం రాష్ట్రపతి రాక...
ఈ మహిమాన్విత మహాద్భుతాన్ని తిలకించేందుకు, ఈ పండుగలో భాగస్వాములయ్యేందుకు .. వీఐపీలు, సామాన్యులూ తరలివస్తున్నారు. రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో...
శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో పాల్గొంటారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ స్వాగతం పలుకనున్నారు...
శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా 2022, ఫిబ్రవరి 03వ తేదీ గురువారం మంత్రపూర్వకంగా అగ్నిని ఆవాహన చేస్తారు. శమీ, రావి కర్రలను మథనం చేయగా ఉధ్భవించే అగ్నిహోత్రంతో 1035 కుండాలను
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వారు రైలులో ప్రయాణిస్తే.. కాచిగూడలో దిగిన అనంతరం 2 లేద 3 నెంబర్ ఆర్టీసీ బస్సు ఎక్కి...అప్జల్ గంజ్ చేరుకోవచ్చు. అక్కడి నుంచి శంషాబాద్, షాద్ నగర్ వైపు...
శ్రీకాకుళం జిల్లా మందస వాసుదేవ పెరుమాళ్ళ స్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 22వ తేదీన జరిగే ఈ ఉత్సవాలు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో.. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహ