Chiranjeevi

    ‘‘చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు’’ చేసిన చిరు..

    August 10, 2020 / 02:14 PM IST

    లేట్ అయినా లేటెస్ట్‌గా అన్నట్లు ఇటీవల సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి అప్పటి నుండి నిత్యం ఎంతో సందడి చేస్తున్నారు. ఓ వైపు క‌రోనాపై అవ‌గాహ‌న క‌ల్పిస్తూనే ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ని షేర్ చేస్తున్నారు. ఆదివారం ఉద‌యం త�

    కరోనా పేషెంట్లకు ప్లాస్మానే అమృతం.. సంజీవని : చిరంజీవి

    August 7, 2020 / 05:58 PM IST

    కరోనా పేషెంట్లకు ప్లాస్మానే అమృతం..సంజీవని అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి.. కరోనా నుంచి కోలుకున్నవారు తప్పకుండా ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. ప్లాస్మా డొనేషన్ పై అపోహలు వద్దన్నారు.. ప్లాస్మా డొనేషన్ పై ప్రతిఒక్కరిలో అవగా�

    ప్లాస్మాతో ప్రాణదానం చేయండి.. అవగాహనతో ముందుకు రావాలి : చిరంజీవి

    August 7, 2020 / 04:43 PM IST

    సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్లాస్మా దానం చేసిన పోలీసులను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. కరోనా సోకకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్లాస్మా డొనేట్ చేసిన పోలీసులకు ఆయన సన్మానించారు. కరోనాను జయించి ప్లాస్మా దానం చేసిన సైబరాబాద్ పోల�

    సోము వీర్రాజుకు మెగాసపోర్ట్! : నిన్న చిరంజీవి..నేడు పవన్ తో భేటీలు..

    August 7, 2020 / 01:14 PM IST

    ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియమితులు కావడం..ఢిల్లీకి వెళ్లి వచ్చి..పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత..స్పీడు పెంచారు. ఎవరూ ఊహంచని విధంగా రాజకీయాలు చేస్తుండడం హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇప్పటికే ఏపీ రాష్ట్రంలో మూడు రాజధానుల అ

    చెల్లెళ్లతో చిరంజీవి…. రాఖీ స్పెషల్ వీడియో

    August 3, 2020 / 06:02 PM IST

    ఇవాళ(ఆగష్టు-3,2020)రాఖీ పండుగ సందర్భంగా సినీ ప్రముఖులు తమ సోదరులు, సోదరీమణులను గుర్తు చేసుకుంటున్నారు. తమ ఇంట్లో జరుపుకుంటోన్న ఈ పండుగ ఫొటోలను పోస్ట్ చేస్తూ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంట్లోనే ఉండి పండుగ చేసుకోవాలని పిలుపునిస్తున్నారు. రక్షా బం�

    మొక్కలు నాటిన మెగా బ్రదర్స్..

    July 27, 2020 / 02:25 PM IST

    రాజ్య‌స‌భ స‌భ్యులు జోగినిప‌ల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడ‌త‌కు మంచి స్పంద‌న వ‌స్తుంది. సెల‌బ్రిటీలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. వారి స్నేహితులను ఈ ఛాలెంజ్‌లోపాల్గొనాలంటూ నామినేట్ �

    ఉపాసన ఎవర్ని దత్తత తీసుకుందో తెలుసా!

    July 21, 2020 / 11:37 AM IST

    మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్ భార్యగానే కాకుండా యువ పారిశ్రామికవేత్తగా, అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్‌గా, సామాజిక స్పృహ కలిగిన సెలబ్రిటీగా తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకున్నారు ఉపాసన కొణిదెల. సోమవారం ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఉపాసన ఓ మంచి

    మీసం మెలెయ్యడం కంటే ముఖానికి మాస్క్ ధరించడమే వీరత్వం..

    July 16, 2020 / 12:36 PM IST

    ‘మీసం మెలెయ్యటం వీరత్వమే.. కానీ అది ఒకప్పుడు.. కానీ ఇప్పుడు ముఖానికి మాస్క్‌ ధరించడం వీరుడి లక్షణం’.. అంటూ మరో వీడియోను కూడా మెగాస్టార్ చిరంజీవి షేర్ చేశారు. ఈ వీడియోలో చిరంజీవితో పాటు యంగ్ హీరో కార్తికేయ నటించాడు. ‘కరోనా కట్టడికి మాస్క్ తప్పన�

    చిరు సందేశం: చిరునవ్వు కలకాలం నిలవాలంటే.. ముఖానికి మాస్క్ ధరించండి..

    July 16, 2020 / 12:18 PM IST

    ‘చిరునవ్వు ముఖానికి అందం. కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఆ చిరునవ్వు కలకాలం నిలవాలంటే.. ముఖానికి మాస్క్‌ ధరించడం ఎంతో అవసరం’ అంటూ మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. కరోనా రోజురోజుకూ విజృంభిస్తుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక హెచ్చరిక చే

    రెండో సినిమాలో ఇద్దరు సీనియర్ హీరోలనూ కవర్ చేశాడుగా!

    July 15, 2020 / 05:51 PM IST

    “రాజావారు రాణిగారు” సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమై మొదటి సినిమాతోనే ఇటు ప్రేక్షకుల్ని అటు విమర్శకుల్ని మెప్పించిన యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు మరో వినూత్న సినిమాతో రాబోతున్నాడు. “ఎస్.ఆర్.కళ్యాణమండపం EST. 1975” అంటూ టైటిల్‌తో�

10TV Telugu News