Home » chittoor news
అన్నమయ్యను అగౌరపరుస్తున్నామంటూ కొందరు పనిగట్టుకుని టీటీడీ పై దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు
అధికార పార్టీకి చెందిన స్థానిక నేతలు రాజకీయ కక్షతో తమ పొలానికి నిప్పు పెట్టారని భూమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు.
ఎర్రచందన అక్రమ రవాణాదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా..అక్రమార్కుల్లో మార్పురావడం లేదు.
తిరుమల ఆలయం తరహా భద్రతను అయోధ్యలోనూ అమలు చేసేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.
తిరుచానూరు అమ్మవారి ఆలయంలో 50 సంవత్సరాల తరువాత "నవకుండాత్మక శ్రీయాగాన్ని" నిర్వహిస్తున్నారు. లోకకళ్యాణార్ధం.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు ఈ యాగంలో పాల్గొన్నారు.
స్వామి వారి సేవలో పాల్గొన్న నాగార్జున దంపతులకు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందించారు.
ప్రతి ఒక్కరు కరోనా వాక్సిన్ తీసుకుని మహమ్మారి నుంచి రక్షణ పొందాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సూచించారు.
చిత్తూరు జిల్లా తిరుపతిలో మంగళవారం ఒక అజ్ఞాత వ్యక్తి వదిలి వెళ్లిన సూట్ కేసు కలకలం సృష్టించింది. తిరుపతి బస్టాండ్, శ్రీకాళహస్తి స్టాప్ పాయింట్ వద్ద ఒక సూట్ కేస్ పడి ఉంది
చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా శుక్రవారం జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ను కలిశారు. వైసీపీ కోవర్టులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఈసందర్భంగా రోజా ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు
చిత్తూరు జిల్లాలో దంపతులపై చిరుత పులి దాడి కలకలం రేపింది. జిల్లాలోని నారాయణవరం సింగిరికోన ఆలయానికి వెళ్తున్న దంపతులపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం లక్ష్మీపురానికి చెందిన సుబ్రమణ్య నాయుడు, తన భార్య మంజునాదేవి