Home » Chittoor
టీటీడీ వృద్ధులకు తీపి కబురు అందించింది. వృద్ధులకు శ్రీవారి ఉచిత దర్శన సౌకర్యం కల్పించింది.
చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక శ్రీ వరసిధ్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సెప్టెంబరు 2 , 2019, సోమవారం నుంచి 22 వ తేదీ వరకు 21 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక ఉత్సవాలు జరగనున్నాయి. అందులో భాగంగా 2వ తేది సోమవారం &n
చిత్తూరు జిల్లాలో నాటుబాంబు పేలి ఆవు మృతి చెందింది. సత్యవేడు మండలం వీఆర్కండ్రిగ గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది. వీఆర్కండ్రిగ గ్రామం సమీపంలోని ఒక మామిడి తోటలో మేతకు వెళ్ళిన ఒక ఆవు నాటుబాంబును గడ్డిగా భావించి తినాలని ప్రయత్నించింది. దీ�
మాజీ సీఎం చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో భారీ అవినీతి బయటపడింది. బి.కొత్తకోటలో ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు వెలుగు చూశాయి. సామాజిక తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. సిబ్బంది కుమ్మక్కై రూ. 36 లక్షలు స్వాహా చేశారని అధికారులు నిర్ధారించా
చిత్తూరు తిరుమల కొండపై శేషాచలం అడవుల్లోని రాజమాను గుంట అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ చేపట్టారు. మంగళవారం (ఆగస్టు 27) తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఎర్రచందనం స్మగ్లర్లు టాస్క్ ఫోర్స్ పోలీసులపై ఎదురుదాడికి దిగి తప్పించుకున
తిరుమల : తిరుమల కొండపై వచ్చే మూడు నెలల్లో వాటర్ బాటిళ్ల విక్రయాలను నిషేధిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ చర్యలు చేపటుతున్నట్లు ఆయన తెలిపారు. ఈలోపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్యల
చిత్తూరు జిల్లాలో ప్రియురాలు కోసం ప్రియుడు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు. చిత్తూరుకు చెందిన వినోద్ ఓ అమ్మాయి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వినోద్ ఇంటి నుంచి అమ్మాయిని అమె తల్లిదండ్రులు తీసుకెళ్లారు.&nbs
ఎండలు మండిపోతున్నాయి. భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఏపీ నిప్పుల కుంపటిలా మారింది. ఎండవేడికి, వడగాలులకు జనాలు విలవిలలాడుతున్నారు. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఉదయం 8 నుంచే సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు ద
చిత్తూరు జిల్లా కురబల కోట మండలం కమటం పల్లెలో విషాదం చోటు చేసుకుంది. ప్రియురాలి ఇంట్లో ప్రియుడు శశికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. శశికుమార్, ఐశ్వర్య రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఐశ్వర్య ఇంటికి వెళ్లిన శశికుమార్.. శవమై కనిపించ�
చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలో విషాదం చోటు చేసుకుంది. పిల్లల చేతుల్లో సెల్ ఫోన్ బ్యాటరీ పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పిల్లలు పాడైపోయిన ఓ సెల్ఫోన్ తో ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఒ�