Chittoor

    మద్యం మత్తులో : వీడియో కాల్‌లో మాట్లాడుతూ ఆత్మహత్య

    April 23, 2019 / 01:52 AM IST

    చిత్తూరు : తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తు ప్రాణం తీసింది. తాగిన మైకంలో ఓ యువకుడు తమాషా చేయబోయి చివరికి ప్రాణాలే కోల్పోయాడు. అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుచానూరు సమీపంలోని దామినీడులో ఈ విషాదం జరిగింది. శివకుమార్(26) అనే యువకుడు ఆ

    వైసీపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు

    April 20, 2019 / 03:18 PM IST

    చిత్తూరు : వైసీపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలు టీడీపీని ఆదరించారని, మరోసారి తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నా పోరాటం ఎన్నికల సంఘంపై కాదు.. ఈసీ అవలంభించే విధానాలపైనే అని చంద్రబా�

    ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ప్రారంభం : సంతోషంగా ఉందన్న సీఎం

    April 20, 2019 / 01:18 PM IST

    నిరంతరం తాను రాజకీయాల్లో ఉన్నా..కుటుంబంలో ఉన్న వ్యక్తులకు ఆర్థిక స్థిరత్వం రావాలని తాను కోరుకున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. అందులో భాగంగా 1992లో హెరిటేజ్ సంస్థను నెలకొల్పి ఆ బాధ్యతలను సతీమణి భువనేశ్వరీకి అప్పగించినట్లు తెలిపారు. 

    RTC Bus Hits Bike | Mother And Son Lost Life | Madanapalle | Chittoor | 10TV News

    April 18, 2019 / 11:49 AM IST

    ఘోరం : బైక్-ఆర్టీసీ బస్ ఢీ..తల్లీ, రెండేళ్ల బాబు మృతి 

    April 18, 2019 / 10:00 AM IST

    చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం బొమ్మన చెరువు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ బైక్ ను వేగంగా వచ్చిన ఓ ఆర్టీసీ బస్ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న తల్లీ..రెండేళ్ల కుమారుడు అక్కడిక్కడే మృతి చెందారు. భర్త తీవ్ర గాయాలవ్వగా అతని పరిస

    సూసైడ్‌కి ముందు : కంటతడి పెట్టిస్తున్న ప్రేమికుల సెల్ఫీ వీడియో

    April 16, 2019 / 03:57 PM IST

    చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. అంతకంటే ముందు వీరు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఈ వీడియో కంటతడి పెట్టిస్తోంది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చంద్రగిరి మండలం మొరవపల్లెక

    వివాహేతర సంబంధం : వ్యక్తిని హత్య చేసిన మహిళ

    April 14, 2019 / 09:55 AM IST

    చిత్తూరు జిల్లా పీలేరులో అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో రవి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. కొత్తపల్లికి చెందిన గణపతి, ధనలక్ష్మి దంపతులు. ఇరువురి మధ్య గొడవలు జరగడంతో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో ధనలక్ష్మి రవి అన

    టీడీపీ నేతల బైకులు దగ్ధం : చంద్రగిరిలో టెన్షన్

    April 12, 2019 / 11:13 AM IST

    చంద్రగిరిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. తుమ్మలగుంటలో టీడీపీ నేతలకు చెందిన రెండు బైకులను దగ్ధం చేశారు.

    సర్వం సిద్ధం : చిత్తూరులో ఎన్నికలు 2019

    April 10, 2019 / 01:36 AM IST

    చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు..మూడు పార్లమెంటు నియోజకవర్గాలకు కలిపి 210 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. చిత్తూరు, తిరుపతి, రాజంపేట లోక్‌సభ నియోజకవర్గాల్లో మొత్తం 29 మంది పోటీ చేస్తుండగా… 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి మొత�

    తెలుగు రాష్ట్రాల్లో యూపీ సీఎం ఎన్నికల ప్రచారం

    April 7, 2019 / 05:42 AM IST

    తెలుగు రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యానాథ్ పర్యటించనున్నారు. తెలంగాణలో పట్టుసాధించాలనుకున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో భంగపడింది. ఈ క్రమంలో తెలంగాణ లోక్ సభ..ఏపీలో అసెంబ్లీ..లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సీట్లు సాధించుకోవాలనే లక్ష�

10TV Telugu News