Home » Chittoor
విశ్రాంత అధికారులు, సిబ్బందికి టీటీడీ షాక్ ఇచ్చింది. పలువురిని ఉద్యోగాల నుంచి తొలగించాలని నిర్ణయించింది.
కల్కి ఆశ్రమాలు, ప్రధాన కార్యాలయాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. గురువారం(అక్టోబర్ 17,2019) 2వ రోజు కూడా సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఏపీ, తెలంగాణ,
చిత్తూరు జిల్లాలోని యాదమర్రి ఆంధ్రాబ్యాంక్లో భారీ చోరీ జరిగింది. రూ.4 కోట్లు విలువ చేసే తాకట్టు బంగారం కనిపించడం లేదు. 2లక్షల నగదు కూడా మాయమైంది. బ్యాంకు
చిత్తూరు జిల్లాలో పరువు హత్య జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకుందని కన్నకూతురిని తల్లిదండ్రులు దారుణంగా హత్య చేశారు.
కన్నబిడ్డ కారుణ్యమరణానికి ఆనుమతించాలని కోర్టు మెట్లెక్కారు ఆ తల్లిదండ్రులు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న తమ చిన్నారి నరకయాతను చూడలేక.. చికిత్స చేయించేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక తల్లడిల్లిపోతున్నారు. ఆ తల్లిదండ్రుల వ్యథను అర్థం చేసుకుంద�
తిరుపతిలో చంద్రగిరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నకిలీ బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొందిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
10టీవీ కథనాలకు చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం కదిలింది. చిన్నారి సుహానా మెర్సీ కిల్లింగ్ పిటిషన్ కేసుపై మదనపల్లె సబ్ కలెక్టర్ కీర్తి స్పందించారు.
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం (అక్టోబర్ 11, 2019) కళ్యాణి డ్యాం సమీపంలో టాస్క్ఫోర్స్ పోలీసులు కూంబింగ్ చేస్తుండగా.. స్మగ్లర్లు తారసపడ్డారు. లొంగిపోవాలని హ
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యే తొలిరోజున జరిగే ఉత్సవం ‘ధ్వజారోహణం’. ఆరోజు ఉదయం స్వామివారికి సుప్రభాత, తోమాల సేవలు జరిగాక శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి ఏకాంతంగా తిరుమంజన ప్రక్రియ చేసి, నైవేద్యం సమర్పిస్తారు. ఆలయ సన�
చిత్తూరు జిల్లా నగరి అర్బన్ పోలీస్స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అబార్షన్ వికటించి విద్యార్థిని చనిపోయింది. దీంతో భయపడిన ప్రియుడు, ఆపరేషన్ చేసిన ఆర్ఎంపీ డాక్టర్