-
Home » chittor
chittor
Road Accident: చిత్తూరు రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి.. మరో ప్రమాదంలో ముగ్గురు!
February 18, 2022 / 03:32 PM ISTచిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
తల్లీ కూతుళ్లతో సహజీవనం : ఒకరిని మెడలో రాళ్లు కట్టి ప్రాజెక్టులో పడేసి..మరొకరి మెడకు చీర చుట్టి ముళ్లకంపలకు కట్టి చంపేసిన దారుణం
February 2, 2021 / 01:08 PM ISTChittor mother, daughter deceased case accused arrest : ఏపీలోని చిత్తూరు జిల్లాలో తల్లీ, కుమార్తె హత్య కేసులో సోమవారం (ఫిబ్రవరి 1) నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండుకు తరలించారు.…
Madanapalle అలేఖ్య, సాయిదివ్యల చిన్ననాటి ఫోటోలు వైరల్ : చెల్లెలంటే ప్రాణం..మరి అంత దారుణంగా ఎలా చంపిందో..! అంతుపట్టని మిస్టరీలు
February 1, 2021 / 04:16 PM ISTMadanapalle Double Murders : మదనపల్లె జంట హత్యల కేసు తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలకలం రేపిందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఈ కేసులో ఎన్నో మిస్టరీలు..ఎన్నెన్నో ట్విస్టులు. ఉన్నత విద్యావంతులైన పురుషోత్తమ నాయుడు, పద్మజ…
మదనపల్లి మర్డర్ కేసు.. అలేఖ్య క్యారెక్టర్ గురించి అసలు నిజాలు : స్నేహితుడు ఏం చెప్తున్నాడు
January 31, 2021 / 06:49 PM ISTMADANAPALLY MURDERS: చిత్తూరు మదనపల్లి జంట హత్యల వెనుక జరిగిందేంటి.. అందరూ అనుకుంటున్నట్లు అలేఖ్య స్వభావం అలాంటిదేనా.. ఆమె స్నేహితుడు తన గురించి ఏమని చెప్తున్నాడు.. ఎటువంటి కీలక సందేహాలను లేవనెత్తాడు.. ఇన్వెస్టిగేషన్ పై…
చిత్తూరుకు ఏమైంది? మదనపల్లి ఘటన మరచిపోకముందే మరో మూడు సంచలన ఘటనలు..!!
January 29, 2021 / 10:24 AM ISTThree more sensational incidents in Chittoor district : మదనపల్లెలో సంచలనాన్ని రేపిన మూఢభక్తి తో అలేఖ్య, సాయిదివ్య అనే అక్కాచెల్లెళ్ల హత్యల ఘటన మరువకముందే..చిత్తూరు జిల్లాలో మరో మూడు సంచలన ఘటనలు…
మదనపల్లి హత్యల్లో దిమ్మతిరిగే ట్విస్టులు!! :పెద్దమ్మాయి అలేఖ్య డైరెక్షన్..తల్లి యాక్షన్..వెరసి రెండు దారుణ హత్యలు..
January 28, 2021 / 01:01 PM ISTChittor Madanapalle two daughters murder case: shocking facts revealed : చిత్తూరు జిల్లా మదనపల్లెలో పురుషోత్తం, పద్మజల ఇద్దరు కూతుళ్ల హత్య కేసులో గంట గంటకు దిమ్మతిరిగే విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో…
‘నేను శివుడ్ని..నా గొంతులో హాలాహలం ఉంది..కరోనా నన్నేమీ చేయలేదు’ : మదనపల్లి హత్యల కేసులో పోలీసులకు షాకులిస్తున్న తల్లి
January 26, 2021 / 02:48 PM ISTchittoor: madanapalle twin murders case..Twist : ఏపీ చిత్తూరు జిల్లా మదనపల్లెలో సంచలనంరేపిన అలేఖ్య, దివ్యల హత్యకేసులో మృతుల తల్లిదండ్రులను మంగళవారం (జనవరి 26,2021) పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారికి కరోనా…
మా ఇంట్లో దేవుళ్లున్నారు..మా పిల్లలు బతికొస్తారు : మదనపల్లి జంట హత్యల ఘటనలో మైండ్ బ్లాక్ ట్విస్టులు..!!
January 26, 2021 / 01:46 PM ISTAP : shocking twist in madanapally Two Daughters murder case : చిత్తూరు జిల్లా మదనపల్లిలో కన్న తల్లిదండ్రులకే కన్నకూతుళ్లనిద్దరిని దారుణంగా చేసిన జంట హత్యల కేసులో బైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు…
నందిలాగా భలే ఉంది : పుంగనూరు ఆవుదూడ..ధర రూ.3లక్షలు..!!
January 21, 2021 / 08:59 AM ISTAP 14 mounths Punganur calf cost Rs.3 Lakhs : ఆవుదూడలు చాలా ముద్దుగా ముచ్చటగా ఉంటాయి. అవి చెంగు చెంగున గెంతులేస్తుంటే మైమరచిచూస్తుండిపోవాలనిపిస్తుంది. అటువంటిది పుంగనూరు ఆవుదూడ చూస్తే ఇక కళ్లు…
కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా : నన్నెవరూ పట్టించుకోవట్లేదు..దేనికీ పిలవట్లేదంటూ ఆవేదన
January 18, 2021 / 03:33 PM ISTAP : YCP mla roja emotional : వైసీపీ ఫైర్ బ్రాండ్..నగరి ఎమ్మెల్యే రోజా కన్నీరు పెట్టుకున్నారు. తనను ఎవ్వరూ పట్టించుకోవట్లేదనీ..పార్టీ కార్యక్రమాలకు తనను ఎవ్వరూ పిలవట్లేదని కన్నీంటిపర్యంతమయ్యారు. ఏపీ శాసనసభ ప్రివిలేజ్…