Home » Chittor District
తమిళనాడులోని కూనూర్ లో బుధవారం మధ్యాహ్నాం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన 13మందిలో..ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి కూడా ఉన్నారు. చిత్తూరు జిల్లా కురుబలకోట మండలం
AP : Chittor District Degree Student missing : ఏపీలోని చిత్తూరు జిల్లాలో వరుస ఘటనలు తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మదనపల్లెలో అలేఖ్య, సాయిదివ్య అనే అక్కాచెల్లెళ్ల హత్యలు ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూఢ విశ్వాసాలు రెండు నిండు ప్రాణాలను
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ప్రసన్నయ్యగారిపల్లె సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో నాలుగు మృతదేహాలను స్థానికులు గుర్తించారు. వాటిలో ఓ మృతదేహం మహిళది కాగా.. మిగిలిన మూడు మృతదేహాలు పదేళ్లలోపు చిన్నారులవి. మృతదేహాలను గుర్తించిన వెంటనే స్థానికుల�
తాము కోరిన భూమి ఇవ్వలేదని గ్రామంలోని ఆరు ఉమ్మడి కుటుంబాలను పెద్దలు వెలివేశారు. అక్కడితో ఊరుకోలేదు. వారి ఇళ్ల చుట్టూ ఇనుమ కంచెలు కట్టేశారు. ఆ కంచె దాటి వాళ్లు బైటకు రాకూడదని ఆంక్షలు పెట్టారు. సభ్యసమాజం తలవంచుకునే ఈ దారుణ ఘటన ఏపీలోని చిత్తూరు �