తన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయని భావించిన రాందేవ్.. తాను ఎవరినీ విమర్శించడం లేదని, జరుగుతున్న వాస్తవం చెబుతన్నానని వివరణ ఇచ్చుకున్నారు. ‘‘కొందరు వ్యక్తులు యావత్ ప్రపంచాన్ని ఇస్లాం స్టేట్గా మారుస్తామని మాట్లాడుతుంటారు. కొందరు వ్యక్తులు య
క్రిస్టియన్లకు విడాకుల మంజూరుపై కేరళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసేముందు కనీసం ఏడాది పాటు విడిగా ఉండాలని నిర్ధేశించే విడాకుల చట్టం-1869లోని క్రిస్టియన్లకు వర్తించే సెక్షన 10ఏను కేరళ హైకోర్టు శు
ఇంగ్లండ్, వేల్స్ ఇప్పుడు మైనారిటీ క్రిస్టియన్ దేశాలుగా మారిపోయాయి. ఇంగ్లండ్, వేల్స్ లోని 46.2 శాతం మంది ప్రజలు (2.75 కోట్ల మంది) తాము క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నామని చెప్పారు. 2011తో పోల్చితే 2021లో క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్న వారి సంఖ్య 13.1 శాతం �
ముస్లింల జనాభా పెరగలేదని... తగ్గుతోందని అసదుద్దీన్ చెప్పారు. క్రిస్టియన్ల జనాభా పెరిగిందనే వ్యాఖ్యల్లోనూ నిజం లేదన్నారు. ముస్లింలు, క్రిస్టియన్ల జనాభా పెరిగిందనే అబద్ధాన్ని మోహన్ భ
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిష్టియన్లు ప్రార్థనలతో పాటు ఉపవాసం ఉండి అఫ్ఘానిస్తాన్ లో శాంతి కోసం ప్రార్థనలు చేయాలని పోప్ ప్రాన్సిస్ అంటున్నారు.
లాక్డౌన్ ఒత్తిడిని ఎదుర్కోవటానికి యోగాను ఉపయోగించడంపై గ్రీకు ఆర్థోడాక్స్ చర్చి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. క్రైస్తవ విశ్వాసంలో యోగాకు స్థానం లేదని చర్చి ప్రకటించింది. ఎందుకంటే ఇది హిందూ మతంలో ఒక ప్రాథమిక భాగం అని చర్చి వెల్లడించ�
NRC, NPR లు నాణేనికి బొమ్మా బొరుసులని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎన్ఆర్సీ, సీఏఏతో ముస్లింలతోపాటు రానున్న రోజుల్లో క్రైస్తవులు, దళితులకు
క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన ఈస్టర్ పండుగకు హైదరాబాద్లోని బాలయోగి స్టేడియం వేదికైంది. కల్వరీ టెంపుల్ ఆధ్వర్యంలో ఈ వేడుకను వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 2 లక్షల మంది హాజ