-
Home » Christians
Christians
RSS need Minorities: ఆర్ఎస్ఎస్కు ఉన్నపళంగా ముస్లిం-క్రైస్తవులు ఎందుకు కావాల్సి వచ్చింది?.. కారణాలు తెలిస్తే షాకవుతారు
అనేక సార్లు సంఘ్ చీఫ్ కూడా సాంప్రదాయ ఆలోచనలను విచ్ఛిన్నం చేస్తూ ముందుకు సాగడం గురించి, కొన్నిసార్లు థర్డ్ జెండర్ లను తీసుకురావడం గురించి, కొన్నిసార్లు మహిళలకు సమాన హోదా కల్పించడం గురించి మాట్లాడుతున్నారు.
Ramdev Baba: టెర్రరిస్టులు అయ్యాక కూడా నమాజ్ చేస్తారు.. ముస్లింలపై బాబారాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
తన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయని భావించిన రాందేవ్.. తాను ఎవరినీ విమర్శించడం లేదని, జరుగుతున్న వాస్తవం చెబుతన్నానని వివరణ ఇచ్చుకున్నారు. ‘‘కొందరు వ్యక్తులు యావత్ ప్రపంచాన్ని ఇస్లాం స్టేట్గా మారుస్తామని మాట్లాడుతుంటారు. కొందరు వ్యక్తులు య
Kerala High Court : విడాకుల మంజూరుపై కేరళ హైకోర్టు కీలక తీర్పు
క్రిస్టియన్లకు విడాకుల మంజూరుపై కేరళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసేముందు కనీసం ఏడాది పాటు విడిగా ఉండాలని నిర్ధేశించే విడాకుల చట్టం-1869లోని క్రిస్టియన్లకు వర్తించే సెక్షన 10ఏను కేరళ హైకోర్టు శు
Christians-minority: మైనారిటీ క్రిస్టియన్ దేశాలుగా మారిన ఇంగ్లండ్, వేల్స్.. హిందువుల జనాభా ఎంత?
ఇంగ్లండ్, వేల్స్ ఇప్పుడు మైనారిటీ క్రిస్టియన్ దేశాలుగా మారిపోయాయి. ఇంగ్లండ్, వేల్స్ లోని 46.2 శాతం మంది ప్రజలు (2.75 కోట్ల మంది) తాము క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నామని చెప్పారు. 2011తో పోల్చితే 2021లో క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్న వారి సంఖ్య 13.1 శాతం �
Asaddudin Owaisi : ముస్లింల జనాభా పెరుగుతోందన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలపై ఒవైసీ ఆగ్రహం
ముస్లింల జనాభా పెరగలేదని... తగ్గుతోందని అసదుద్దీన్ చెప్పారు. క్రిస్టియన్ల జనాభా పెరిగిందనే వ్యాఖ్యల్లోనూ నిజం లేదన్నారు. ముస్లింలు, క్రిస్టియన్ల జనాభా పెరిగిందనే అబద్ధాన్ని మోహన్ భ
Afghanistan: ‘ప్రపంచంలోని క్రిష్టియన్లంతా అఫ్ఘానిస్తాన్ కోసం ఉపవాసాలు, ప్రార్థనలు చేయాలి’
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిష్టియన్లు ప్రార్థనలతో పాటు ఉపవాసం ఉండి అఫ్ఘానిస్తాన్ లో శాంతి కోసం ప్రార్థనలు చేయాలని పోప్ ప్రాన్సిస్ అంటున్నారు.
నేను హిందువులకు వ్యతిరేకం కాదు : ముస్లింలతో పాటు క్రైస్తవులు, దళితులకు ఇబ్బందులు తప్పవు
NRC, NPR లు నాణేనికి బొమ్మా బొరుసులని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎన్ఆర్సీ, సీఏఏతో ముస్లింలతోపాటు రానున్న రోజుల్లో క్రైస్తవులు, దళితులకు
క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన ఈస్టర్ పండుగ
క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన ఈస్టర్ పండుగకు హైదరాబాద్లోని బాలయోగి స్టేడియం వేదికైంది. కల్వరీ టెంపుల్ ఆధ్వర్యంలో ఈ వేడుకను వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 2 లక్షల మంది హాజ