Home » Christmas festival
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రోజుల పాటు వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 23వ తేదీ సోమవారం నుంచి 25వతేదీ బుధవారం వరకూ ఆయన జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తొలి రోజు సోమవారం స్టీల్ ప్లాంట్క�
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో డిసెంబర్ 21, శనివారం సాయంత్రం జరిగే క్రిస్మస్ వేడుకలకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్యఅతిధిగా హాజరవుతున్నట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వార్తపై సుబ్బారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. సదరు