Home » chruches
ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీలంకలో మారణహోమం సృష్టించారు. వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక దద్దరిల్లిపోయింది. 6 గంటల వ్యవధిలో 8 బాంబులు పేలాయి. ఇప్పటివరకు 200మంది చనిపోయారు. 600మంది గాయపడ్డారు. ఈస్టర్ రోజున చర్చిలు, హోటళ్లు టార్గెట్ గా ఉగ్రదాడులు జరి�