Home » Citizens
ట్రాఫిక్ చలాన్ పేరుతో మీకు మెస్సేజ్లు వస్తున్నాయా..? అయితే, జాగ్రత్త..! తొందరపడి ఆ మెస్సేజ్లను ఓపెన్ చేయకండి.. ఎందుకంటే..
దేశంలో ఆహారం సంక్షోభం తీవ్రంగా ఉంది..కాబట్టి ప్రజలు ఒక్కపూటే తక్కువగా తిని దేశం కోసం త్యాగం చేయండీ అంటూ పిలుపునిచ్చారు పాకిస్థాన్ మంత్రి.
ఇతరుల సాంప్రదాయాలను, సాంస్కృతిక అంశాలను అనుసరించటం తుపాకులు ధరించి ఉన్న శత్రువులకంటే ప్రమాదకరంగా భావించాల్సి ఉంటుందన్న హెచ్చరికలు ఉత్తర కొరియా పౌరులకు జారీ అయ్యాయి.
పద్మ అవార్డులకు అర్హులైన వారి పేర్లను ప్రభుత్వానికి సూచించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలను కోరారు.
మే-1నుంచి దేశవ్యాప్తంగా మూడోదశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల ధరలపై శుక్రవారం కేంద్రాన్ని నిలదీసింది సుప్రీంకోర్టు.
దేశవ్యాప్తంగా.. భారత్ బంద్ మొదలైంది. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా అటు రైతు సంఘాలు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇటు కార్మిక సంఘాలు.. భారత్ బంద్కు పిలుపునిచ్చాయి.
lockdown 2021 : ఇండియాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది.. చాప కింద నీరులా విస్తరిస్తోంది.. దీంతో మరోసారి దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆంక్షలు మొదలయ్యాయి.. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే.. దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ తప్పదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నా�
సైబర్ నేరగాళ్లు ఏ విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా దోచుకుంటూనే ఉన్నారు. సైబర్ నేరగాళ్లు చేసే పనులకు సామాన్యులు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలికాలంలో ఈ మోసాలు ఎక్కువ అయిపోగా.. లేటెస్ట్గా దేశవ్యాప్తంగా మంచి పనులు చెయ్యడంలో ఫేమస్ అ
Applying for driving licence : డ్రైవింగ్ టెస్టు లేకుండా..లెసెన్స్ ఇచ్చే రోజులు రానున్నాయి. అయితే..ఇందుకు డ్రైవర్ గా ట్రైనింగ్ ను విజయవంతంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడే…డ్రైవింగ్ లెసెన్స్ జారీ కోసం డ్రైవింగ్ టెస్టు నుంచి మినహాయింపు లభిస్తుంది. ఈ మేరకు డ్
Corona in America : అమెరికాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. మహమ్మారి కోవిడ్ ధాటికి అగ్రరాజ్యంలో రోజుకు 3 వేల మందికి పైగా ప్రాణాలు విడుస్తున్నారు. ప్రాణాంతక కరోనా ప్రభలిన నాటి నుంచి ఈ వారం రోజుల్లోనే ఎక్కువ మరణాలు చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. వచ్చే �