Home » Citizenship Amendment Act 2019
పౌరసత్వ (సవరణ) చట్టం అమలు నిబంధనలను నోటిఫై చేయడానికి కేంద్రం ముందడుగు వేయడంపై సీమా హైదర్ హర్షం వ్యక్తం చేశారు.
CAA అంశంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు దృష్టిలో ఉంచుకుని పంజాబ్ వ్యతిరేకంగా తీర్మానం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్పీఆర్, ఎన్నార్సీలపైనా ఆలోచించే పనిలో ఉంది. అసెంబ్లీ రెండో రోజు సమావేశంలో భాగంగా రాష్ట్ర మంత్రి బ్రహ్మ మోహింద్రా దీనిక�
ఆందోళనను అడ్డుకునేందుకు ఈ బెంగళూరు పోలీసు లాఠీ ఛార్జ్ చేయలేదు. టియర్ గ్యాస్ వాడలేదు. దేశభక్తిని మేల్కొలిపాడు. అందరినోటి నుంచి జాతీయ గీతం పాడించాడు. ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పి ఆందోళనకారులను శాంతింపజేశాడు. గురువారం బెంగళూరు సెంట్రల్ డీస�
దేశవ్యాప్తంగా CAAపై జరుగుతున్న ఆందోళనల్లో భాగంగా ఐఏఎస్ ఆఫీసర్ టీనా దాబి పేరుపై ఉన్న అకౌంట్ తో కామెంట్లు వచ్చాయి. ఐఏఎస్ టీనా దాబి ఫేక్ అకౌంట్ పేరుతో పౌరసత్వపు చట్టం(Citizenship Act)పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేశారు. ఏఎన్ఐ మీడియా కథనం ప్రకా�