Home » citizenship amendment bill
దేశంలో పౌరసత్వ సవరణ బిల్లుపై చర్చలో శ్రీలంక తమిళులను మినహాయించడం ప్రముఖంగా కనిపించింది. పార్లమెంటులో అన్నాడీఎంకే కూడా కేంద్ర ప్రభుత్వానికి సమర్థిస్తూ కీలకమైన మద్దతు ఇచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడులోని అధికార పార్టీని ఓడించటాని
స్నేహితుడైన సీఎం జగన్ సాబ్ను ఒకటి కోరుతున్నా..కేంద్రానికి మద్దతు ఇచ్చే విషయంలో పునరాలోచించండి..దేశాన్ని కాపాడాలి అంటూ AIMIM అధినేత, ఎంపీ ఓవైసీ సూచించారు. పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా దారుస్సాలం బహిరంగసభలో ఓవైసీ మాట్లాడారు. మనం భారతీయులం
* హింసాత్మక ఘటనలు జరిగిన దర్యాగంజ్ ప్రాంతం రామ్ లీలా మైదాన్కు కిలోమీటర్ల దూరంలో ఉంది. * సరిహద్దు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు. * అన్ని మార్గాల్లో సీసీ టీవీ కెమెరాలు, స్నిప్పర్లు ఏర్పాటు. పౌరసత్వ సవరణ చట్టం ప్రకంపనాలు ఇంకా కంటిన్యూ అవుతూన
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రోజు రోజుకూ ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం డిసెంబర్ 22న రాజ్ఘాట్ వద్ద ధర్నా నిర్వహిస్తోం�
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొందరు నిరసన తెలుపుతూ ఆందోళనలు చేస్తూంటే… మరోవైపు కొందరు ఈ చట్టాన్ని సమర్ధిస్తూ ర్యాలీలు నిర్వపిస్తున్నారు. దాదాపు 1100 మంది ప్రముఖులు, మేధావులు ప్రభుత్వానికి మద్దతుగా బహిరంగ లేఖ రాశా�
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర జాబితా అంశాలకు నిరసనగా ప్రముఖ ఉర్దూ రచయిత, హాస్యవేత్త ముజ్తాబా హుస్సేన్ నేడు తన పద్మశ్రీ పురస్కారాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తానని ప్రకటించారు. ఉర్దూ సాహిత్యంలో హుస్సే�
పౌరసత్వ సవరణ బిల్లుతో ముస్లీంలకు ఇబ్బందిలేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు. ఈ బిల్లుతో మైనారిటీ హక్కులకు ఎలాంటి భగం కలగదన్నారు.
దేశం మొత్తం ఇప్పుడు పౌరసత్వ సవరణ బిల్లుపై చర్చ జరుగుతుంది. ఈ బిల్లును కొందరు వ్యతిరేకిస్తుంటే కొందరు స్వాగతిస్తున్నారు. ఇదిలా ఉంటే లేటెస్ట్గా శరణార్థుడిగా శ్రీలంక నుంచి వచ్చిన ఓ వ్యక్తి తనకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ కలెక్టర్క�
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఆందోళనలతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయంఏర్పడింది. ఆందోళనల నేపధ్యంలో విశాఖ మీదుగా వెళ్లాల్సిన
ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు జరిపిన దాడి బీభత్సాన్ని సృష్టించింది. పౌరసత్వపు బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనకారులు చేపడుతున్న నిరసనలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. వాటిని అడ్డుకునేందుకు