Home » civil supplies
రైతు భరోసా కేంద్రాల్లో అవకతవకలపై చంద్రబాబు సీరియస్
విధుల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠినమైన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
ఈ అక్రమ బియ్యం వ్యాపారంలో కొంతమంది అధికారుల సహకారం కూడా ఉన్నట్లు నా దృష్టికి వచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో భాగంగా రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకం అమలు కోసం రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి, పౌరసరఫరాల శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు....
తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ముఖ్య గమనిక. నేడు రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బియ్యం పంపిణీ ఉండదని పౌరసరఫరాల శాఖ ప్రకటించింది.
కరోనా లాక్ డౌన్ సమయంలో పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న 1500 రూపాయలను రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అందిస్తామని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. తెల్ల రేషన్ కార్డు ఉండి బ్యాంకు ఎకౌంట్ లేక పోయినా, బ్యాంకు ఎకౌంట్ తో ఆధార్ లిం
హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్ కార్డులు తొలగిస్తున్నారనే వార్తలు నమ్మవద్దని పౌరసరఫరాల శాఖ కమీషనర్ అకున్ సబర్వాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతు బంధు లబ్ధిదారుల కు సంబంధించిన రేషన్ కార్డులు తొలగిస్తున్నారనే వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు