Home » CIVILIANS
లూనార్ క్రూయిజర్ వెహికల్ చంద్రుడి మీదకు తీసుకెళ్లడమే కాదు అక్కడ మనుషులు తిరిగేందుకు అనువైన ఏర్పాట్లు కూడా చేయగలదని టయోటా హామీ ఇస్తోంది.
జమ్మూ కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో మంగళవారం భద్రతా దళాలపై ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు.
అఫ్ఘానిస్తాన్ దేశంలో తాలిబాన్లకు ఎదురొడ్డి పోరాడుతోన్న ప్రాంతం పంజ్షీర్.. స్వేచ్ఛ కోసం పంజ్ షేర్, దురాక్రమణకు తాలిబాన్లు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
పాకిస్తాన్ ఆర్మీని తాము తీవ్రంగా హెచ్చరించినట్లు భారత ఆర్మీ బుధవారం(మార్చి-6,2019) మీడియాకు తెలిపింది. జమ్మూకాశ్మీర్ సరిహద్దు గ్రామాల్లో పాక్ ఆర్మీ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో అనేకమంది సామాన్య �