Home » civils
దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే యూనియన్ పబ్లిక్ సర్వీస్ 2019 పరీక్ష తుది దశ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ మేరకు యూపీఎస్సీ ఫలితాల జాబితాను విడుదల చేసింది. 2019 సివిల్ సర్వీసెస్కు మెుత్తం 829 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ తెలిపింది. ఈసారి UPSC
యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాల మార్పునకు అనుమతి లభించింది. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు సవరించిన షెడ్యూల్ ప్రకారం దేశవ్యాప్తంగా అక్టోబర్ 4న జరుగుతాయని UPSC వెల్లడించింది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల నుం�
యూపీఎస్సీ పరీక్షల్లో 751 వ ర్యాంకు సాధించిన ఆజంఘడ్ మదరసా విద్యార్ధి షాహిద్ రజా ఖాన్ సివిల్స్ కు ఎంపికయ్యారు. కైఫీ ఆజ్మీషిబ్లీ నోమానీల జన్మస్థలమైన ఆజంఘడ్ మదరసా తాను బాగా చదువుకునేందుకు ఉపయోగపడిందని ఖాన్ షాహిద్ రజా ఖాన్ అన్నారు. బీహా
హైదరాబాద్ : గ్రూప్-1, 2 ఉద్యోగాలకు సిద్ధమయ్యే బీసీ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత ఫౌండేషన్ కోర్సులు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ బాలాచారి తెలిపారు. ఫౌండేషన్ కోర్సుకు అర్హులైన అభ్యర్ధులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చ�