-
Home » Clarifies
Clarifies
2024 General Polls: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్
2004 నుంచి 2014 వరకు భావసారుప్యం కలిగిన పార్టీతో కలిసి దేశానికి ఏవిధంగా సేవ చేశామో.. అదే తరహాలో మరోసారి అలాంటి పార్టీలతో కలిసి ప్రజావ్యతిరేక బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ఖర్గే అన్నారు. ఢిల్లీలో ఉన్నది పేదల వ్యతిరేక ప్రభుత్వమని, అది ఆ పార
Bharat Jodo Yatra: రాహుల్ వేసుకున్నది జాకెట్ కాదట, రెయిన్ కోటట
భారత్ జోడో యాత్ర చివరి మజిలీగా కశ్మీర్లోని కతువాలో శుక్రవారం ప్రారంభమైంది. తీవ్రమైన చలిగాలులు, మంచు కురుస్తుండటం, చిరుజల్లుల కారణంగా యాత్ర ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పాదయాత్ర ఒక గంట పదిహేను నిమిషాలు ఆలస్యంగా మొదలైంది. రాహుల్ ఒంటిపై బ
Jagdeep Dhankhar: సోనియా వ్యాఖ్యలపై స్పందించడం నా బాధ్యత.. వివరణ ఇచ్చిన ఉపరాష్ట్రపతి ధన్కడ్
పార్లమెంట్ శీతాకాల సమావేశల్లో భాగంగా డిసెంబరు 21న సోనియా గాంధీ లోక్సభలో మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థ అధికారాన్ని, ఔన్నత్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ప్రయత్నిస్తోందని ఆరోపణలు గుప్పించారు. మంత్రులు, ఓ అత్యున్నత స్థ�
Bihar Politics: ఎన్నికల్లో పోటీపై స్పష్టత ఇచ్చిన ప్రశాంత్ కిశోర్
ఇదే సమయంలో రాష్ట్రంలో మెరుగైన రాజకీయ ప్రత్యమ్నాయాన్ని నిర్మిస్తానని చెప్పడం గమనార్హం. వాస్తవానికి ఈ రెండు సమాధానాలు ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నారు. అయితే తరుచూ జేడీయూపై, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్పై విరుచుకు పడుతుండడం, రాజకీయ ప్రత్యామ్నా�
Jayalalithaa Death Case: మాజీ సీఎం జయలలిత చికిత్సలో అనుమానాలు.. క్లారిటీ ఇచ్చిన ఎయిమ్స్
జయలలిత మరణంపై విచారణ జరుపుతున్న అరుముగస్మావి కమిషన్కు సాయం అందించేందుకు ఎయిమ్స్ ప్యానెల్ను సుప్రీం కోర్టు నియమించింది. కాగా, ఈ ప్యానెల్ తాజాగా తన నివేదికను వెల్లడిస్తూ ఆమెకు అందించిన చికిత్సలో ఎలాంటి తప్పులు జరగలేదని, సరైన వైద్య విధానం
Health Ministry : కోవిడ్ మరణాలపై ఆ లెక్కలు తప్పు..కేంద్రం క్లారిటీ
భారత్ లో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావానికి 2.5లక్షల మందికి పైగా చనిపోయినట్లు వచ్చిన కొన్ని మీడియా సంస్థల కథనాలను కేంద్రం తోసిపుచ్చింది.
Bharat Biotech : బ్రెజిల్ డీల్ వివాదంపై భారత్ బయోటెక్ వివరణ
కోవాగ్జిన్ బ్రెజిల్ డీల్ వివాదంపై భారత్ బయోటెక్ సంస్థ స్పందించింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు : కేంద్రం ఏం చెప్పిందంటే
విశాఖ స్టీల్ ప్లాంట్పై కుండ బద్ధలు కొట్టేసింది కేంద్రం.... ఏ మాత్రం శషబిషల్లేకుండా ప్లాంట్ ప్రైవేటకీరణ తథ్యమని ప్రకటించింది.. ప్లాంట్ కేంద్రానిదని.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రమేయం లేదంటూ... అనవసర జోక్యం ఆపాలన్నట్టుగా చెప్పకనే చెప్ప�
నితీష్ కే సీఎం సీటు…బీజేపీ క్లారిటీ
“Nitish Kumar Will Be Chief Minister, It Was Our Commitment”: BJP బీహార్ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ నితీష్ కుమారే సీఎంగా కొనసాగుతరాని కమలదళం సృష్టం చేసింది. బీహార్ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమిలో జేడీయూ కన్నా అత్యధికంగా బీజేపీ 74 స్థానాలు గెల్చ�
ఆ 9నిమిషాలు ఫ్యాన్,ఏసీ,కంప్యూటర్ల స్విచ్ ఆఫ్ చేయక్కర్లేదు: కేంద్రం క్లారిటీ
కరోనావైరస్ యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వెలిగించాలని లేదా టార్చ్ ను ఆన్ చేయాలని శుక్రవారం వీడియో మెసేజ్ �