Home » classes
కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో నేటి నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోనున్నాయి.
కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన స్కూళ్లను స్టార్ట్ కానున్నట్లు స్పష్టం చేశారు మహారాష్ట్ర విద్యాశాఖా మంత్రి వర్షా గైక్వాడ్.
విద్యార్ధుల కోసం ఉపాధ్యాయులు పడవల్లో తిరుగుతున్నారు. పడవలకే బోర్డులు కట్టి పాఠాలు చెబుతున్నారు.
ఏపీలో హైస్కూళ్ల టైమింగ్స్ పై విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలోని హైస్కూళ్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే కొనసాగుతాయని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.
తరగతుల నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ పలు సూచనలు చేసింది. మార్గదర్శకాలు విడుదల చేసింది. స్కూల్లో గదుల కొరత ఉంటే రోజు విడిచి రోజు..
కరోనా కారణంగా ఏపీలో విద్యాసంస్థలు(స్కూళ్లు, కాలేజీలు) ఏడాదిన్నరకు పైగా మూతపడిన సంగతి తెలిసిందే. కాగా ఆన్ లైన్ క్లాసులు మాత్రం జరుగుతున్నాయి.
కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్డౌన్ తదితర పరిస్థితులు విద్యారంగంపై పెనుప్రభావాన్ని చూపాయి. విద్యా సంస్థలు మూసి వేయడంతో పిల్లల చదువులు గందరగోళంలో పడ్డాయి.
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా క్లాసులు నిర్వహిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలపై టెన్ టెవీ కథనాలు ప్రసారం చేయడంతో విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. నిబంధనలకు విరుద్ధంగా క్లాసులు నిర్వహిస్తున్నా నారాయణ కాలేజీ యాజమాన్యానికి �
కరోనా కట్టడి కోసం ఓవైపు ప్రభుత్వం లాక్ డౌన్ విధిస్తుంటే.. మరోవైపు కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలు మాత్రం యథేచ్చగా క్లాసులు నిర్వహిస్తున్నాయి. పిల్లల జీవితాలను రిస్క్ లో పడేస్తున్నాయి. కరోనా భయమే లేకుండా, నిబంధనలు బ్రేక్ చేసి క్లాసులు న
తెలంగాణ స్కూల్స్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో తరగతులను కొనసాగించాలా లేదా అన్న అంశంపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం కేసీఆర్.