-
Home » CLP Leader
CLP Leader
సీఎల్పీ నేత ఎంపిక బాధ్యత హైకమాండ్దే.. సీఎల్పీ భేటీలో నిర్ణయం
ఎమ్మెల్యేల అభిప్రాయాలతో కూడిన వివరాలను ఏఐసీసీ పరిశీలకులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పంపించారు. అధిష్టానం సాయంత్రం వరకు సీఎల్పీ నేత పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
Karnataka Politics: కర్ణాటక శాసనసభాపక్ష నేతగా ఎంపికైన సిద్దరామయ్య
ఇక కాంగ్రెస్ పార్టీకి విపక్షంగా ఉన్న నేతల్ని కూడా పిలుస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్లను కూడా పిలుస్తున్నట్లు సమాచారం
Bhatti Vikramarka Arrest : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా పలువురు అరెస్టు
చలో రాజ్ భవన్ కి బయలుదేరిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఖైరతాబాద్ చౌరస్తా వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఖైరతాబాద్ నుంచి గోషామాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Bhatti Vikramarka : మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు : బండి సంజయ్పై భట్టివిక్రమార్క ఫైర్
భాగ్యలక్ష్మి ఆలయాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. బండి సంజయ్ మతిస్థితిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రాజయకీయ లబ్ధి కోసం సంజయ్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
Kamal Nath: సీఎల్పీ పదవికి కమల్ నాథ్ రాజీనామా
మధ్యప్రదేశ్ కాంగ్రెస్కు షాక్ ఇచ్చారు సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్. అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న కమల్ నాథ్, ఆ పదవికి రాజీనామా చేశారు.
Punjab CM : పంజాబ్ సీఎంగా ఎన్నికైన చరణ్జీత్ సింగ్ చన్నీ
పంజాబ్ సీఎం ఎంపికలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి.
Telangana : టి.సర్కార్పై కాంగ్రెస్ నేతల మండిపాటు, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్కలు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. 2021, జూన్ 13వ తేదీ ఆదివారం సీఎల్పీ అత్యవసర సమావేశం జూమ్ ద్వారా నిర్వహించారు
Double Bedroom రగడ : ఇవిగో ఇండ్లు..భట్టి గారు చూడండి..రెండో రోజు
Greater Hyderabad Double Bedroom : తెలంగాణలో డబుల్ బెడ్ రూంల రగడ కొనసాగుతోంది. లక్ష ఇళ్లు కట్టలేదని, నిరూపించాలని డిమాండ్ చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గట్టి షాక్ ఇచ్చారు. చూపిస్తా రండి..అంటూ భట్టికి ఇంటికి నేరుగా తలసాని వెళ�
కర్ణాటకలో విరబూసిన కమలం…సిద్దరామయ్య రాజీనామా
కర్ణాటకలో ఇటీవల 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్,జేడీఎస్ పార్టీలకు ఓటర్లకు భారీ షాక్ ఇచ్చారు. ఇవాళ కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ దూకుడును చూసి కాంగ్రెస్,జేడీఎస్ కార్యకర్తలు నాయకులు షాక్ అవడం మొదలుపెట్టారు. 12 స్థ�
నెంబర్ బ్లాక్ చేశారా : KTR, ఉత్తమ్ మధ్య సరదా సంభాషణ
ఎప్పుడూ సీరియస్గా ఉండే నాయకుల మధ్య నవ్వులు విరబూసాయి. ఎన్నికల్లో మాటల తూటాలు పేల్చుకున్న వారి మధ్య సరదా సంభాషణ జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్