Home » clubs
సికింద్రాబాద్తో పాటు హైదరాబాద్ పరిధిలోని క్లబ్ల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో ఫైర్ సేఫ్టీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు.
స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈవెంట్లకు పరిమితికి మించి పాస్ లను అమ్మొద్దని సూచించారు.
దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తోంది. రోజురోజుకీ ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఒమిక్రాన్ కేసుల తీవ్రత మరింత పెరగనున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల్లో రెండు రోజులపాటు వైన్స్, బార్లు, కల్లు దుకాణాలు, క్లబ్బులు మూసి ఉంటాయని ఎక్సైజ్శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.
Karnataka bans New Year : నూతన సంవత్సరం వచ్చేస్తోంది. గత కొద్ది రోజుల్లో 2020కు బై చెప్పి…2021కు వెల్ కమ్ చెప్పేందుకు ప్రజలు సిద్ధమౌతున్నారు. డిసెంబర్ 31వ తేదీన పార్టీలు చేసుకోవడానికి సిద్ధమౌతున్నారు జనాలు. కానీ..కరోనా భయం వెంటాడుతోంది. ఈ వైరస్ పండుగలు, వేడుకలు, �
Telangana Wines Shops : తెలంగాణ రాష్ట్రం ఎక్సైజ్ శాఖకు కాసుల పంట పండుతోంది. మద్యం బాబులు కోట్ల రూపాయల మద్యాన్ని తాగేస్తున్నారు. నాలుగు నెలలు (మే, జూన్, జులై, ఆగస్టు) కాలంలో ఎక్సైజ్ శాఖకు ఏకంగా ఏడు వేల తొమ్మిది వందల ఏడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు. అంటే దా�
తెలంగాణలోని బార్లు, క్లబ్బుల ఓనర్లకు గుడ్ న్యూస్. కరోనా లాక్డౌన్ కారణంగా బార్లు, కబ్బులను మూసేయాలని ప్రభుత్వం 6 నెలల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. వైన్ షాపులు ఇప్పటికే ఓపెన్ చేయగా.. దాదాపు ఆరు నెలల తర్వాత తెలంగాణలో బార్లు, క్ల
కరోనా మహమ్మారితో వినోదత్మక కార్యక్రమాలు మూగబోయ్యాయి.. వీకండ్ వస్తే చాలు.. డీజే స్టెప్పులతో సందడిగా ఉండే పబ్ లు, బార్ లు, క్లబ్ లు కరోనా దెబ్బకు మూతపడ్డాయి.. అన్ లాక్ 4.0 మార్గదర్శకాల ప్రకారం.. పబ్, క్లబ్, బార్లకు అనుమతించనున్నారు. కేంద్ర ప్రభుత్వం �
న్యూ ఇయర్ వచ్చేస్తోంది. ఇంకా ఒకరోజు సమయం మాత్రమే ఉంది. ఆ రాత్రంతా పబ్బులు, బార్లు, క్లబ్బులు, లిక్కర్ షాపులు కిటకిటలాడిపోనున్నాయి. ఎక్కడి చూసినా న్యూ ఇయర్ సెలిబ్రేషన్స్తో ఆహ్లాదరకమైన వాతావరణమే కనిపిస్తుంది.