Home » cm aravind kejriwal
యమునా నదికి వరద ఉధృతి తగ్గుముఖం పట్టినా ఢిల్లీలోని పలు ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి. ఢిల్లీ ఎర్రకోటపై యమునా వరద ప్రభావం పడింది. ఆ ప్రాంతాన్ని అధికారులు మూసివేశారు.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనావైరస్ తగ్గుముఖం పట్టింది. రోజురోజుకీ నమోదయ్యే కరోనా కొత్త కేసులు భారీగా తగ్గిపోయాయి.
తనకు స్వల్ప లక్షణాలున్నట్లు కేజ్రీవాల్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఇటీవల తనను కలిసినవారు టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
హోమ్ ఐసోలేషన్ కార్యక్రమాన్ని బలోపేతం చేసేందుకు డిసెంబర్ 23న సమీక్ష సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఢిల్లీలో 99శాతం మంది ప్రజలు మొదటి డోస్ కరోనా వ్యాక్సిన్ను తీసుకున్నారని తెలిపారు.
Diwali fireworks ban : కరోనా వైరస్, కాలుష్యం నేపథ్యంలో దీపావళి నాడు ప్రజలు ఎవరు కూడా టపాసులు కాల్చొద్దని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. దీపావళి పండుగరోజు రాత్రి 7.39 గంటలకు ప్రభుత్వం లక్ష్మి పూజ నిర్వహిస్తోందని మంత్రులతో పాటు ప్రజలు క�
ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.