Home » CM breakfast scheme
ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీవిద్యార్థులకు అల్పాహారాన్ని అందిస్తారు. విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించడంతోపాటు డ్రాపౌట్లను తగ్గించి హాజరు శాతాన్ని పెంచడం కూడా ఈ పథకం ముఖ్య ఉద్దేశంగా ఉంది.
దళిత మహిళ వంట చేసిందని తినడానికి ఓ స్కూల్లో విద్యార్ధులు నిరాకరించారు. తమిళనాడులో ఓ స్కూల్లో జరిగిన ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించారు. స్కూలుని సందర్శించి విద్యార్ధుల తల్లిదండ్రులతో మాట్లాడారు.