Home » cm chandrababu naidu
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది.
వ్యక్తిగత కారణాలతోనే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో తెలిపారు.
మాచర్ల అంటే వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడ్డాగా చెప్పేవారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆయనకు ఎదురేలేదన్నట్లు పవర్ చూపించే వారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మాచర్లలో పిన్నెల్లి చెప్పిందే శాసనం అన్నట్ల
తన కంపెనీలు, కార్మికుల భవిష్యత్ కోసం వెనక్కి తగ్గిన గల్లా... డేర్ చేస్తే ఇప్పుడు వేరే లెవెల్లో ఉండేవారని అంటున్నారు గల్లా అనుచరులు.
సేఫ్టీ ఆడిటింగ్ జరిగితే పరిశ్రమలు వెనక్కి పోతాయని మాట్లాడటం అవగాహన రాహిత్యం..
తిరుపతి రాజకీయం మొత్తం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కేంద్రంగానే కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా రెస్ట్ తీసుకుంటున్నారు.
అనకాపల్లి జిల్లాలో ఎస్సెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం మరువక ముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడ ఫార్మాసెజ్ లో
మళ్లీ 2029లో అధికారంలోకి వస్తామని, కాస్త ఓపిక పట్టాలని వారిని జగన్ కోరినట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజూ దాడులను ప్రోత్సహించలేదు.
ఎల్జీ పాలిమర్ ప్రమాదం తర్వాత హైపవర్ కమిటీ వేశారు. నామమాత్రంగా చర్యలు తీసుకున్నారు.