Home » cm chandrababu naidu
భవిష్యత్లో మరిన్ని వలసలు ఉండే అవకాశం ఉండటమే పార్టీలో చర్చకు దారితీస్తోంది. కొత్తగా పార్టీలోకి వచ్చేవారిలో ఎవరికి బెర్త్ దొరుకుతుంది.. ఎవరెవరు వెయిటింగ్లో ఉండిపోవాల్సి వస్తుందనేది ఆసక్తికరంగా మారుతోంది.
ఈ కేసులో కొందరు రాజకీయ నాయకుల పాత్ర కూడా ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఆ రాజకీయ నాయకులు ఎవరు?
సజ్జలను ఏమీ చేయలేరు. ఎందుకంటే ఆయనేమీ పాపాత్ముడు కాదు. ఆయన నిజాయితీగా ఉండే వ్యక్తి. ఆయన వైఎస్ జగన్ కు సలహాదారుడిగా ఉండటమే పాపమా?
ఈ కేసులో అసలు విషయం తేల్చేందుకు ఇప్పటికే స్రవంతి రాయ్ అనే అధికారిని నియమించారు. నాలుగు రోజుల్లో ఆమె నివేదిక ఇవ్వనున్నారు.
శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ వాష్ రూంలలో సీక్రెట్ కెమెరాలు పెట్టి 300 పైగా వీడియోలు రికార్డ్ చేసి అమ్ముకున్నారని ఆరోపణలు రావడంతో...
వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే దామచర్ల, జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ లు కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29శాతం మాత్రమే పచ్చదనం ఉంది. విరివిగా ప్రతిఒక్కరూ మొక్కలను నాటడం ద్వారా, వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో 50 శాతానికి పచ్చదనం పెరగాలని ..
ఎమ్మెల్యేలపై అధినేత నిఘా వేయడం కూటమిలో హైటెన్షన్గా మారింది. చీమ చిటుక్కుమన్నా అధినేతకు తెలిసిపోతుండటం వల్ల చాలా మంది అత్యంత జాగ్రత్తగా ఉంటున్నారు.
గతంలో టీడీపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు వెళ్లగా, ఆ ముగ్గురు చంద్రబాబు కోసం కేంద్రంలో లాబీయింగ్ చేయడానికే బీజేపీకి వెళ్లారని పదేపదే ప్రచారం చేసింది వైసీపీ.
రాజధాని రైతుల సమస్యలు పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రివర్గంలో చంద్రబాబు చెప్పారు. రాజధాని కోసం రైతులు చేసిన పోరాటాలు, త్యాగాలను దృష్టిలో పెట్టుకుని మేము నిర్ణయం ఈ తీసుకున్నామన్నారు.