Home » cm chandrababu naidu
కీలక నిర్ణయాల దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు వివిధ శాఖలతో ఆర్థికశాఖ సమావేశాలు జరపనుంది. ఈ నెల 31వ తేదీలోగా బడ్జెట్ అంచనాలను పంపాలని ఇప్పటికే అన్ని శాఖలను ఆర్థిక శాఖ కోరింది.
పోలవరం భూసేకరణ ఫైల్స్ దగ్ధం వ్యవహారం కలకలం రేపుతోంది. పోలవరం భూ నిర్వాసితులకు సంబంధించిన రికార్డులన్నీ ధవళేశ్వరం వద్ద స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో భద్రపరిచారు.
రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాల బాధ్యతలను తాము తీసుకుంటామని కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే. రాజధాని నిర్మాణానికి 15వేల కోట్ల రూపాయలు ఇస్తామని, అవసరమైతే మరిన్ని నిధులు కూడా ఇస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ �
రాష్ట్రంలో కావాలనే విధ్వంసం చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేసిన వారి మీద కనీసం కేసు ఎందుకు నమోదు చేయలేదు?
గత ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన పోలీసు అధికారులు ఇప్పుడు ప్రభుత్వానికి టార్గెట్గా మారారనేది స్పష్టమవుతోందంటున్నారు. ఐతే వీరికి పోస్టుంగులు లేకుండా పక్కన పెట్టినా, గతంలో ఎన్నడూ లేనట్లు రోజూ ఆఫీసుకు రమ్మని పిలవడానికి ఇంకో ముఖ్య కారణం ఉంద�
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమి తర్వాత పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి.
కుప్పం గడ్డపై ప్రకటించిన వైనాట్ 175 స్టేట్మెంట్ వైసీపీకి పూర్తిగా నష్టం చేయగా, ఇప్పుడు కుప్పంలోనూ ఆ పార్టీ దుకాణం బంద్ అయ్యే పరిస్థితి నెలకొనడమే పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్ అవుతోంది.
సంపద ఏ కొద్దిమందికో పరిమితం కాకూడదు. 2019 నుంచి కూడా మేమే ఉండి ఉంటే ఇంకా బాగా అభివృద్ధి చేసే వాళ్లం.
అన్న క్యాంటీన్లలో రూ.5కే టిఫిన్, లంచ్, డిన్నర్ అందిస్తారు. హరేక్రిష్ణ మూవ్ మెంట్ సంస్థకు అన్న క్యాంటీన్ల నిర్వహణ అప్పగించింది చంద్రబాబు సర్కార్.