Home » cm chandrababu naidu
2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ టికెట్ ని ఆశించారు. కానీ, పొత్తులో భాగంగా అనకాపల్లి పార్లమెంట్ టికెట్ ను బీజేపీకి కేటాయించాల్సి వచ్చింది.
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. 24గంటల పాటు వినియోగదారులకు విద్యుత్ ను అందిస్తామని చెప్పారు.
జగన్ సీఎం అయ్యాక రూ. 404కోట్లతో విజయవాడలో అంబేద్కర్ విగ్రహం పెట్టారు. ఇందులోకూడా 226 కోట్లు కొట్టేసిన ఘనుడు జగన్ అంటూ బుద్దా వెంకన్న విమర్శించారు.
వాస్తవానికి చంద్రబాబు సీఎంగా ఉండగా నామినేటెడ్ పోస్టుల విషయంలో ఎప్పుడూ ఇంత త్వరగా నిర్ణయం తీసుకోలేదు. చంద్రబాబు గత ప్రభుత్వంలో అయితే రెండేళ్ల సమయం తీసుకున్నారు. ఈ కారణంగానే కార్యకర్తలు, నేతలు విసిగిపోయారని... 2019 ఎన్నికల్లో ఓటమికి ఇదీ ఓ కారణ�
వైసీపీ అభ్యర్థిగా ఇప్పటికే బొత్స సత్యనారాయణ పేరు ఖరారు కావడంతో కూటమి తరుపున అభ్యర్థిని బరిలోకి దింపాలని టీడీపీ నిర్ణయించింది.
రాబోయే రోజుల్లో ప్రైవేట్ ఆస్పత్రులతో ప్రభుత్వ ఆస్పత్రులు పోటీ పడాలి. ఇది సవాల్ గా తీసుకొని అధికార యంత్రాంగం పని చేయాలి.
నిపుణుల బృందం సలహాల మేరకు అమరావతికి న్యూ లుక్ తీసుకొచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. దీని కోసం దేశ విదేశీ సంస్థలు, ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం అవుతున్నారు.
నామినేటెడ్ పోస్టులకు ఎవరి రెకమెండేషన్లు అవసరం లేదు. ఎవరు కష్టపడి పని చేశారో అధినేతకు అన్నీ తెలుసు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని అధినేత చెప్పారు.
మొత్తానికి నిన్నటి వరకు నువ్వానేనా అన్నట్లు తలపడిన ఇద్దరు నేతలు... మళ్లీ ఒకే పార్టీ వైపు చూడటమే ఆసక్తికరంగా మారింది. మరి ఈ ఇద్దరిలో ఎవరికి గ్రీన్సిగ్నల్ వస్తుందనేదే సస్పెన్స్గా మారింది.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.