Home » cm chandrababu naidu
గత ప్రభుత్వం సరఫరా చేసిన మద్యం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింది. ఇకపై ప్రముఖ బ్రాండ్లను ఏపీ మార్కెట్ లోకి తెస్తాం.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఎన్నిక కావడంతో సవాల్గా తీసుకున్నారు ఉమ్మడి విశాఖ జిల్లా నేతలు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సొంత జిల్లా అయిన విశాఖలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే టార్గెట్ పెట్టుకున్నారని చెబుతున�
ఇప్పటికైనా దాడులు ఆపి పరిపాలనపై ఫోకస్ పెట్టాలని సూచించారు జగన్.
వైసీపీకి 600 మందికిపైగా సభ్యుల బలం ఉంది. కూటమికి 200 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. రెండు పార్టీల మధ్య 400 ఓట్లు తేడా ఉంది.
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధిస్తే స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో సునాయాసంగా గెలవొచ్చని చూస్తున్నాయి
ఈ సమావేశానికి ఏజన్సీకి చెందిన 60 మంది వైసీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలు హాజరయ్యారు.
60 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న వంశీ ఓ విధంగా శిక్ష అనుభవిస్తున్నట్లేనని టీడీపీ అధిష్టానం భావిస్తోందంటున్నారు. కుటుంబానికి... స్నేహితులకు దూరంగా ఉండటం అంత తేలికైన విషయం కాదని... ఎవరికీ తెలియకుండా అజ్ఞాతంలో గడపడం కష్టమైన విషయమని చెబుతున్నారు.
త్వరితగతిన ఇళ్ల కేటాయింపు పూర్తి చేయాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
పీఎంఏవై పథకం కింద ఇచ్చిన నిధులను వైసీపీ ప్రభుత్వం మళ్లించినట్లు అధికారులు నిర్ధారించారు.
ఇలాంటి కిరాతకం నడుపుతున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. పవన్ కల్యాణ్, చంద్రబాబు వీటికి సమాధానం చెప్పాలి.