Home » cm chandrababu naidu
గతంలో ఏపీలో పనిచేయాలంటే ఐఏఎస్, ఐపీఎస్ లు పోటీ పడేవారు. కానీ, గత ఐదేళ్లలో ఏపీలో పనిచేయాలంటే కొంతమంది భయపడిపోయారు.
గత ఐదేళ్ల పాటు కలెక్టర్లతో సమావేశమే పెట్టలేదు. గత ఐదేళ్ల పాలన ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇకపై ప్రతి మూడు నెలలకొసారి కాన్ఫరెన్స్ ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు.
ప్రస్తుతం ఉన్న నిర్మాణాలు ఏంటి? అమరావతిపై ఏపీ ప్రభుత్వం ఎలా ముందుకెళ్లనుంది?
టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే సోదరుడి రౌడీయిజం ఎక్కువై పోయింది. వైసీపీ వాళ్లను కొట్టండి.. చంపండి.. కేసులు లేకుండా చూసుకుంటానని చెబుతున్నాడు.
రెండో కూతురు గురు ప్రసన్న ప్రొద్దుటూరులో 10వ తరగతి చదువుకుంటోంది.
ప్రతీ మండలంలోనూ ఓ భూ కుంభకోణం వెలుగు చూస్తోంది. రికార్డులుకూడా తారుమారు చేశారు. రీ సర్వే అస్తవ్యస్తంగా జరగటం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని సీఎం చంద్రబాబు అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల పరాజయం నుంచి తేరుకోవాలంటే విశాఖలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని పావులు కదుపుతున్న వైసీపీ... అన్నిరకాల లెక్కలు తీసివేతలు... వడబోతలు అనంతరం బొత్స అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
6 రాష్ట్రాల్లో అధ్యయనం కోసం అధికారులతో కూడిన 4 బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున అధికారులు ఉండనున్నారు.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైయస్సార్సీపీ అభ్యర్థిగా బొత్స సత్యన్నారాయణను ఎంపిక చేశారు.
వైసీపీ ప్రభుత్వంలో తమ పార్టీ కార్యకర్తలను వేధించిన పోలీసులు, రెవెన్యూ అధికారులతోపాటు అప్పటి అధికార పార్టీ నేతల పేర్లను రెడ్బుక్లో రాస్తున్నానని.. వారిని గుర్తించుకుని తాము అధికారంలోకి రాగేనే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరికల�