Home » cm chandrababu naidu
అన్న క్యాంటీన్ల నిర్మాణం, రోడ్ల మరమ్మతులు సహా కొన్ని అత్యవసర విభాగాలకు బడ్జెట్ కేటాయింపులు ఉండనున్నాయి. రోడ్ల మరమ్మతులకు 1100 కోట్ల మేర ఖర్చు అవుతుందని అధికారుల అంచనా వేశారు.
మొత్తానికి ఇటు అధికార పక్షంలోనూ.. అటు ప్రతిపక్షంలోనూ సందేహాలు రేకెత్తించేలా బొత్స వ్యాఖ్యలు ఉండటంతో ఆయన టార్గెట్ ఎవరై ఉంటారనేది ఉత్తరాంధ్ర పాలిటిక్స్ను కుదిపేస్తోంది.
రాజకీయ ప్రత్యర్థులకు మింగుడు పడని విధంగా కూటమి పావులు కదుపుతుండటం... పవన్, లోకేశ్ మధ్య అనుబంధం ఆసక్తికరంగా సాగుతుండటమే రాష్ట్రంలో హాట్టాపిక్గా మారింది.
2 నెలల్లోనే చంద్రబాబుకి ఓటు వేసినందుకు ప్రజలు తిట్టుకుంటున్నారు. ఎన్నికల ముందు భూముల రీ సర్వేపై దుష్ప్రచారం చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా టెండర్లను కట్టబెట్టినట్లుగా గుర్తించారు. ఇందుకు సంబంధించి కీలక సమాచారం గల్లంతైనట్లు తెలుస్తోంది.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు బయటపడతాయని రికార్డ్స్ కాల్చివేశారు. అనేకమంది అధికారులు ఈ కుట్ర వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసం పనిచేశారు. ఆ అధికారులే భూ రికార్డ్స్ కాల్చివేతకు పాల్పడ్డారు.
ఆరోగ్యశ్రీ పథకంపై ఎన్డీయే కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
గతంలో మైనార్టీ వ్యవహారాల మంత్రి ఫరూక్తో భేటీ అయిన జకియా ఖానం అప్పట్లోనే టీడీపీలో చేరతారని ప్రచారానికి బీజం వేశారు. ఇప్పుడు లోకేశ్ను కలవడంతో ఆమె టీడీపీలో చేరడం దాదాపు ఖాయమన్న టాక్ వినిపిస్తోంది.
ఫ్రీ బస్ జర్నీతో ఆర్టీసీపై నెలకు 250 కోట్ల రూపాయల భారం పడుతుందని అంచనా.
సీఎం హోదాలో జగన్ ఏపీని పాలించగా, మంత్రిగా, రాయలసీమ ప్రాంతానికి చెందిన కీలకనేతగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... ఆ ప్రాంతంలోని నాలుగు ఉమ్మడి జిల్లాలను తన గుప్పెట్లో పెట్టుకున్నారనే విమర్శలు ఉన్నాయి.