Home » cm chandrababu naidu
2 నెలల్లోనే చంద్రబాబుకి ఓటు వేసినందుకు ప్రజలు తిట్టుకుంటున్నారు. ఎన్నికల ముందు భూముల రీ సర్వేపై దుష్ప్రచారం చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా టెండర్లను కట్టబెట్టినట్లుగా గుర్తించారు. ఇందుకు సంబంధించి కీలక సమాచారం గల్లంతైనట్లు తెలుస్తోంది.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు బయటపడతాయని రికార్డ్స్ కాల్చివేశారు. అనేకమంది అధికారులు ఈ కుట్ర వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసం పనిచేశారు. ఆ అధికారులే భూ రికార్డ్స్ కాల్చివేతకు పాల్పడ్డారు.
ఆరోగ్యశ్రీ పథకంపై ఎన్డీయే కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
గతంలో మైనార్టీ వ్యవహారాల మంత్రి ఫరూక్తో భేటీ అయిన జకియా ఖానం అప్పట్లోనే టీడీపీలో చేరతారని ప్రచారానికి బీజం వేశారు. ఇప్పుడు లోకేశ్ను కలవడంతో ఆమె టీడీపీలో చేరడం దాదాపు ఖాయమన్న టాక్ వినిపిస్తోంది.
ఫ్రీ బస్ జర్నీతో ఆర్టీసీపై నెలకు 250 కోట్ల రూపాయల భారం పడుతుందని అంచనా.
సీఎం హోదాలో జగన్ ఏపీని పాలించగా, మంత్రిగా, రాయలసీమ ప్రాంతానికి చెందిన కీలకనేతగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... ఆ ప్రాంతంలోని నాలుగు ఉమ్మడి జిల్లాలను తన గుప్పెట్లో పెట్టుకున్నారనే విమర్శలు ఉన్నాయి.
బీజేపీ సహా పార్టీలన్నింటిని పిలిచి ఏపీలో పరిస్థితులను చూడమని చెప్పామని, ఇండియా కూటమి పార్టీలతో పాటు మరికొన్ని పార్టీలు వచ్చాయని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా.. కేంద్రం సాయం చేయకపోవడం, ప్రభుత్వాలు మారటం, ప్రాధాన్యాలు తగ్గడంతో ఇన్నాళ్లూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ వచ్చింది.
ఇప్పటివరకు 15వేల 146 కోట్లు ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులిచ్చింది. ఇక 10వేల 559 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన నిధులు ఉన్నాయి. రెండో దశ పనులకు ఇప్పటికే 1597 కోట్లు ఖర్చు చేశారు. అది కలిపితే.. కేంద్రం మొత్తం 12 వేల157 కోట్లు ఇవ్వాలి.